Meday Rajeev Sagar | బీజేపీ నేతలు అప్పుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మోదీ తొమ
కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పర్యటన చప్పగా సాగింది. వరదతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామంలో ఆదివారం కిషన్రెడ్డి పర్యటించారు. రెండు వాడల్లోన�
తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించడంతో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి అలక వహించినట్టు తెలుస్తున్నది. అధిష్ఠానం నిర్ణయంపై కిషన్రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
త్వరలో జరగనున్న వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్ఠానం నాలుగు రాష్ర్టాలకు పార్టీ అధ్యక్షులను మార్చింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కేంద్ర
తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నంబర్ వన్ పార్టీ బీఆర్ఎస్. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండలో
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర బీజేపీ అవమానించింది. కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు దూరం పెట్టింది. రాష్ట్ర బీజేపీ డైరెక్షన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డ�
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో బోగీలను 8 నుంచి 16కు పెంచేందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
దేశంలో ఏ పార్టీకి బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదని కేవలం సీఎం కేసీఆర్కే ఆ శక్తి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవార�
సికింద్రాబాద్లోని బొల్లారంలోగల రాష్ట్రపతి నిలయాన్ని ఇక ఏడాది పొడవునా సందర్శించొచ్చు. సామాన్య ప్రజలు, సందర్శకులను రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతించే కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్ర�
వేయి స్తంభాల ఆలయ పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించి విలేకరుల సమావ