మెహిదీపట్నం, జనవరి 24 : దేశంలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.
బుధవారం రాత్రి చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆధునీకరించిన సౌండ్ అండ్ లైట్ షో ను సినీ నటుడు చిరంజీవి, సినీ రచయిత (బాహుబలి), ఏఎస్ఐ విజయేంద్ర ప్రసాద్లతో కలిసి ప్రారంభించారు.