సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డికి శుక్రవ�
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి.. తొలిసారిగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన రెండేండ్ల తర్వాత పర్యటించనున్నారు.
కండువా మెడలో వేసినంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్టేనా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చిన వారికి అందుబాటులో ఉన్న కండువా వేస్తానని, అంతమాత్రాన పార్టీ ఫిరాయించినట్టు అవుతుందా? అ�
వర్షాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నదని కేంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచ�
మాతృభాష తెలుగు అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన రాజ్య భాషా విభాగం స్వర్ణ జయంతి వేడుకల్�
అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబాఫూలే విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్కు విన్నవించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని 1994లోనే బీసీల్లో చేర్చారని, సీఎం స్థాయిలో ఉన్న రేవంత్రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సబబు కాదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి హితవుపలికార
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్�
సింగరేణి ఓపెన్కాస్ట్(ఓసీ) గనులకు కేంద్ర ప్రభుత్వం ఫైవ్స్టార్ రేటింగ్ ఇస్తూ అవార్డులను ప్రకటించింది. దేశంలోని ప్రమాద రహిత గనులను కేంద్రం ఏటా పురస్కారాలకు ఎంపిక చేస్తుంది.
సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా కాకుండా, తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్, పీడీపీ సోమవారం ‘బ్లాక్ డే’గా పాటించాయి.
సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్ రెడ్డి �