తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. ప్రతిరోజూ వేల సంఖ్యలో తరలివస్తున్నారు. సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య అధికంగా ఉంటున్నది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు వాహనా�
Collector BM Santosh | జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులకు సౌకర్యవంతంగా,పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధి�
టూరిజం పాలసీ మొత్తం అక్షర గారడీగానే ఉన్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకరంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదనడానికి ఈ బడ్జెట్ లెక్కలే నిదర్శనం.
ప్రజలకు ఆహ్లాదం పం చేందుకు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ శివారులో బీఆర్ఎస్ హయాం లో నిర్మించిన అర్బన్ పార్కు త్వరలో అందాలను కోల్పోనున్నది. కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు
ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. టూరిజం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్ర తిష్టలు, తద్వారా ప్రపంచ స్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు �
CM Revanth Reddy | రాష్ట్రంలో టూరిజం(Tourism) అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించండి. ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy | )అన్నారు. స్పీడ్పై (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ�
తెలంగాణ ఊటీగా పిలిచే అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రదేశంగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఎల్అండ్టీ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లా
కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్రేంజ్ అరుదైన వృక్ష శిలాజాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. కొండపల్లి, బొంబాయిగూడ అటవీ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు యంత్రాంగం గుర్తించడం ప్రాధాన్యం �
పర్యాటకరంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ రంగాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బుధవారం లండన్లో జరుగుతున్న వర �
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా చుట్టూరా ప్రాంతాలలో పర్యాటకాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. యాదాద్రి మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పర్యాటక కేంద్రాలత
కరీంనగర్ : మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంతో జిల్లా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. మానేరు రివర్ ఫ్రంట్ జిల్లాకే మణిహారంగా మారుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టర
minister srinivas goud | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ల