CEC Gyanesh Kumar | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner-CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) హైదరాబాద్లోని గోల్కొండ కోట (Golconda Fort) ను సందర్శించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆయన ఈ పురాతన కోటను తిలకించారు.
గోల్కొండ కోటలోని జగదాంబకు ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో ఆదివారం రెండో బోనం పూజ ఘనంగా జరిగింది. అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేసి హారతి కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యంలో ప�
HMDA | చారిత్రాత్మక గోల్కొండ కోట, కటోరా హౌస్, సెవెన్ టూంబ్స్ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపడానికి హెచ్ఎండీఏ నుంచి 75 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు శనివారం హెచ్ఎండీఏ అధికారులతో కార్వాన్ ఎమ్మెల్య
CM Revanth Reddy | గోల్కొండ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Telangana | తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయ�
CS Shanti Kumari | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం గోల్కొండ కోటను సందర్శించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన�
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్ల�
ఆషాఢ బోనాల కోసం గోల్కొండ కోటలో ఏర్పాట్లు మొదలయ్యాయి. బోనాల ఏర్పాట్లు ఇంకెప్పుడు..? శీర్షికతో ‘నమస్తే’లో వచ్చిన కథనానికి దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు.
Golconda fort | చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులను సమకూర్చుకుంది. లైట్ షోకు సంబంధించి 30 ఏళ్ల నాటి సాంకేతిక పరిజ్ఙానం స్థానంలో సరికొత్త సాంకేతి పరిజ్ఙానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటకుల సంఖ్య పెం�