తెలంగాణలో పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నది. నిత్యం వేలాది పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్లోని చార్మినార్, సాలార్�
పంద్రాగస్టు సందర్భంగా చారిత్రక గోల్కొండ కోటలో మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక కళారూపాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 1200 మంది కళా
CM KCR | తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వా�
CM KCR | గోల్కొండ కోటపై జాతీయ జెండా రెపరెపలాడింది. 77వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Golconda Fort | గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం పరిశీలించారు. వేదికతో పాటు వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో కలియతిరిగిన సీఎస్ అ
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలు జరిగే గోల్కొండ కోట వద్ద మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు.
Independence Day | పంద్రాగస్టు వేడకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భా
ఈ నెల 15న స్వాతంత్య్రదిన వేడుకలను చారిత్రక గోలొండ కోట లో ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. వేడుకల ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడ�
Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోలొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం డా.బిఆర్
చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మకు ఆషాఢ మాసం బోనాల సమర్పణ వైభవంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో బోనం పూజలను ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఘనంగా జరుపుకున్నారు.
ఆషాఢ మాసం బోనాలలో భాగంగా చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో గురువారం ఐదో బోనం పూజలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు చేసి అమ్మవారికి సమర్పించారు.ఐదో బోనం ప�
ఆషాఢమాసం బోనాలలో భాగంగా ఆదివారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో రెండో బోనం పూజ అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి బోనాలు చేసి అమ్మవారికి సమర్పించ�
ఎన్నో సంప్రదాయ పండుగలకు నెలవు తెలంగాణ. వాటిలో మన రాష్ట్ర సంస్కృతికి బోనాలు దర్పణం పడతాయి. ఆషాఢం రాకతో హైదరాబాద్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. వారం, వారం ఈ ఉత్సాహం ఇనుమడిస్తుంది.