Independence Day | పంద్రాగస్టు వేడకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భా
ఈ నెల 15న స్వాతంత్య్రదిన వేడుకలను చారిత్రక గోలొండ కోట లో ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. వేడుకల ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడ�
Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోలొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం డా.బిఆర్
చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మకు ఆషాఢ మాసం బోనాల సమర్పణ వైభవంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో బోనం పూజలను ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఘనంగా జరుపుకున్నారు.
ఆషాఢ మాసం బోనాలలో భాగంగా చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో గురువారం ఐదో బోనం పూజలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు చేసి అమ్మవారికి సమర్పించారు.ఐదో బోనం ప�
ఆషాఢమాసం బోనాలలో భాగంగా ఆదివారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో రెండో బోనం పూజ అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి బోనాలు చేసి అమ్మవారికి సమర్పించ�
ఎన్నో సంప్రదాయ పండుగలకు నెలవు తెలంగాణ. వాటిలో మన రాష్ట్ర సంస్కృతికి బోనాలు దర్పణం పడతాయి. ఆషాఢం రాకతో హైదరాబాద్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. వారం, వారం ఈ ఉత్సాహం ఇనుమడిస్తుంది.
మధ్య యుగ చరిత్రలో తెలంగాణ రాజకీయ అధికారానికి చిహ్నాలుగా రెండు కోటలు కనిపిస్తాయి. మొదటిది ఓరుగల్లు, రెండోది గోల్కొండ. అయితే 16వ శతాబ్దం ప్రారంభంలో గోల్కొండ కేంద్రంగా మారే వరకు, తెలంగాణతో పాటు బీదర్, రాయచూ�
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రగతిని చాటిచెప్పిన ముఖ్యమంత్రి నగరం త్రివర్ణ శోభితమైంది. ప్రతి చోటా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. దేశభక్తి ఉప్పెనై.. ఉరకలెత్తింది. స్వత�
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. డీజీపీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన హాజరు కాలేదు. ఈ నేప
హైదరాబాద్ : జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపా
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం క