ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బస్తీలు, కాలనీల్లో హడావుడి చేస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి అభివృద్ధి పనుల కోసం ఎన్నికోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డ
హైదరాబాద్లోని ఫిలింనగర్లో లీజు పేరుతో తీసుకున్న స్థలంలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి, యజమానులపైనే కోర్టుకెక్కారు. ఫిలింనగర్ రోడ్ నంబర్ 1లో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు, హీరో వెంక�
బతుకమ్మ, దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే.. తెలంగాణను పూర్తిగా విస్మరించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్లోనే ఉన్నా ప్ర�
Minister Harish rao | చేనేతరంగ అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ ఏంచేసిందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు నిలదీశారు. చేనేతరంగం గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
Medak-Kacheguda train | మరికొన్ని గంటల్లో మెదక్కు రైలు కూతపెట్టనుంది. అక్కన్నపేట-మెదక్ మధ్య రైల్వే సేవలు నేటినుంచి అందుబాటులోకి రానున్నాయి. తొలి రైలును మంత్రి హరీశ్ రావుతో కలిసి కేంద్ర మంత్రి కిషన్
కేంద్రమంత్రి నిర్మల వ్యాఖ్యలు సిగ్గుచేటు: మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా కేంద్ర మంత్రులు అన్నీ తామే చేస్తున్నట్టు గొప్పలు చె�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి దమ్ముంటే తెలంగాణ పురపాలకశాఖ మంత్రిగా తనపై కేసు పెట్టాలని ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు సవాలు విసిరారు.
ఉద్యమంలో మేం రాజీనామా చేస్తే.. నువ్వు పారిపోయావ్ అమిత్షాకు ఇక్కడి చరిత్రపై అవగాహన లేదు.. నీకేమైంది? అల్లూరిని మహాయోధుడిగా మేమంతా గౌరవిస్తాం బీజేపీ బలం అబద్ధాలే!వాట్సాప్ యూనివర్సిటీతో కలిగే దుష్ప్రభా�
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ మండిపోతుండటంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అడుగడుగునా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెగ కేంద్ర మంత్రి కిషన్రెడ్డికీ తగిలింది. పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్
కరీంనగర్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణపై విషం కక్కుతున్నారని బీసీ సంక్షేమం శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. గురువారం కరీంగనర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం�