హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర బీజేపీ అవమానించింది. కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు దూరం పెట్టింది. రాష్ట్ర బీజేపీ డైరెక్షన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డ�
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో బోగీలను 8 నుంచి 16కు పెంచేందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
దేశంలో ఏ పార్టీకి బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదని కేవలం సీఎం కేసీఆర్కే ఆ శక్తి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవార�
సికింద్రాబాద్లోని బొల్లారంలోగల రాష్ట్రపతి నిలయాన్ని ఇక ఏడాది పొడవునా సందర్శించొచ్చు. సామాన్య ప్రజలు, సందర్శకులను రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతించే కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్ర�
వేయి స్తంభాల ఆలయ పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించి విలేకరుల సమావ
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బస్తీలు, కాలనీల్లో హడావుడి చేస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి అభివృద్ధి పనుల కోసం ఎన్నికోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డ
హైదరాబాద్లోని ఫిలింనగర్లో లీజు పేరుతో తీసుకున్న స్థలంలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి, యజమానులపైనే కోర్టుకెక్కారు. ఫిలింనగర్ రోడ్ నంబర్ 1లో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు, హీరో వెంక�
బతుకమ్మ, దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే.. తెలంగాణను పూర్తిగా విస్మరించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్లోనే ఉన్నా ప్ర�
Minister Harish rao | చేనేతరంగ అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ ఏంచేసిందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు నిలదీశారు. చేనేతరంగం గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
Medak-Kacheguda train | మరికొన్ని గంటల్లో మెదక్కు రైలు కూతపెట్టనుంది. అక్కన్నపేట-మెదక్ మధ్య రైల్వే సేవలు నేటినుంచి అందుబాటులోకి రానున్నాయి. తొలి రైలును మంత్రి హరీశ్ రావుతో కలిసి కేంద్ర మంత్రి కిషన్