125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళాలు వేశారని? అంబేద్కర్ను ఎందుకు బందీగా ఉంచుతున్నారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఆ విగ్రహాన్ని టూరిజం సర్క్యూట్లో ఎందుకు పెట్టడం లేదని ప్ర
‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ప్రముఖంగా ఉంది. ఆయ నే ఉద్యమాన్ని నడిపించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయాలను పట్టించుకోవడమే మర్చిందని పలువురు ఎమ్మెల్యేలు వాపోయారు. క్వశ్చన్ అవర్లో పలు ఆలయాల అభివృద్ధి, టూరిజం శాఖ చేపట్టాల్సిన పనులను ప్రశ్నలరూపంలో సభకు విన్నవించారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ పదేండ్లు పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ములా ఈ-రేసును భాగ్యనగరానికి తీసుకొచ్చింది. ప్రపంచ దేశాలు తెలంగాణ రాజధాని వైపు చూసేలా చేసింది.
ఒగ్గు కళాకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆలోచన ఏమీ లేదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శాసనమండలిలో మంగళవారం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం లేవనెత్తిన ప్రశ్న
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకాల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేస్తున్న శ్రీశైలం ఎడమగట్టు ఎస్సెల్బీసీ టన్నెల్లో భారీ ప్రమాదం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్సెల్బీసీ టన్నెల
Revanth Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టి 15 నెలలు అవుతున్నా, ఆయన పేరును క్యాబినెట్ మంత్రులు, సొంత పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు సైతం మర్చిపోతున్నారు.
Jupalli Krishna Rao | ప్రముఖ పర్యాటక క్షేత్రమైన సోమశిలలో బుధవారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి పర్యటించారు.
రాష్ట్రంలో పెట్రేగిపోతున్న డ్రగ్స్, అక్రమ మద్యం, సారా అమ్మకాల వంటి నేరవ్యవస్థ మూలాల్లోకి వెళ్లి నియంత్రణకు కృషిచేయాలని సిబ్బందికి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
ప్రతి ఉద్యోగి నిబద్ధత, బాధ్యతతో పనిచేసి ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఆబ్కారీ భవన్లో మంగళవారం తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గె�
మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఎక్సైజ్శాఖను ఆదేశించారు. హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధరల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకోవాలని సూచించారు.