కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సాగింది.
Minister Jupalli Krishna Rao | రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జరిగిన వరద నష్టాల నివారణకు అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తలమడుగు మండలానికి మంగళవారం ఉదయం వస్తారని అధికారులు ప్రకటించారు.
వరదల నేపథ్యంలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పర్యటించాల్సి ఉన్నది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నాయకులు, అధికారులు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా బోగస్ ఇండ్లు మంజూరు చేస్తే జైలుకు పంపిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.
అగ్నివీర్లో చేరేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యువకులు ఆసక్తి చూపడం లేదని, రిక్రూట్మెంట్ విషయంలో ఆ రెండు రాష్ర్టాలు వెనుకబడి ఉన్నాయని ఎయిర్మెన్ సెలెక్షన్ సెంటర్ (ఏఎస్సీ) కొత్త కమాండింగ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు రోజుల పర్యటన వల్ల ఆదిలాబాద్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలను అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
Jupally Krishna Rao | పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా మంత్రి జూపల్లి సోమశిల, అమరగిరి, కల్వకుర్తి లి
Minister Jupally Krishna rao | టూరిజం ప్లాజా హోటల్స్లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
Minister Jupally Krishna Rao | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన నార్లపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల పునరావాస పనులను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.