వచ్చే మూడేండ్లలో రాష్ట్రంలో భవనాలు లేని గ్రామపంచాయతీలు అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని, ఆ మేరకు పంచాయతీరాజ్శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పట్టించుకోని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన స్వలాభం కోసం జిల్లాకు అన్యాయం చేస్తున్నారని, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహ�
ఎక్సైజ్శాఖలో బదిలీల ప్రక్రియకు మోక్షం లభించనున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. వారంలోగా సుమారు 2,500 మంది కానిస్టేబుళ్ల బదిలీలను పూర్తి చేస్తామని, అనంతరం ఇతర హోదాల్లోని అధికా�
మంత్రి జూపల్లి ఇలాకాలో యూరియా కొనుగోళ్లపై వసూళ్ల దందా కొనసాగుతున్నది. మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత నియోజకవర్గంలోని రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ మొత్తంలో యూరియాన�
మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైన వేళ.. కొల్లాపూర్లో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. కొల్లాపూర్ సర్వేలు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దపల్లి మున్సిపల్ �
సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగ (కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Minister Jupally | నాగర్ కర్నూలు జిల్లా సింగోటం లక్ష్మీనర్సింహాస్వామి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.
దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రూ.2985 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆల్కహాల్ బేవరేజెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది.
అకాల వర్షాలు జిల్లా రైతులను నిలువునా ముంచాయి. పంట చేతికొచ్చే దశలో పూర్తిగా దెబ్బతినగా, కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. కొందరు తీవ్ర వేదనతో పత్తి చెట్లు పీకేసి నిప్పు పెడుతుండగా, మరిక�
సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ వీఆర్ఎస్కు కారణం ఏమిటి? ఇంకా ఎనిమిదేండ్ల సర్వీస్ ఉండగానే అకస్మాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.
రాష్ట్రంలో ప్రపంచస్థాయి పర్యాటక రంగానికి కావాల్సిన వనరులు ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో ప్రచారం లభించకపోవడం తీరని లోటని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నేతలు కాడిపారేశారా? ఈ ప్రభుత్వం మళ్లీ రాదని ప్రజలు ఫిక్సయినట్టుగానే, వారు కూడా మళ్లీ వచ్చేది లేదని నమ్ముతున్నారా? మంత్రులు మొదలుకొని చివరికి ముఖ్యమంత్రికి కూడా ఇదే అనుమానం �