రాష్ట్ర అప్పులపై తాను వెల్లడించిన వివరాలు నిజం కాదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో చెప్పిస్తే తన పదవికి రాజీనామాకైనా సిద్ధమేనని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి చెప్పారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మంత్రి జూపల్లి కృష్ణారావు విసురుతున్న సవాళ్లు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే.. పునాదులు తవ్వి, బిల్డింగ్ నిర్మించిన వాడిని పక్కనపెట్టి, పైన రంగులు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ సాంస్కృతిక విభాగం, ఒడిశా సాంస్కృతిక శాఖల సౌజన్యంతో ఈ నెల 25, 26 తేదీల్లో కళాకృతి నృత్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాదాద్రి జాతీయ నృత్యోత్సవాల వాల్పోస్టర్ను మంగళవారం రవ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో బీజేపీ సెగలు పుట్టిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జిల్లాలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్నదని, సన్న బియ్యం ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా ఇస్తున్నామని పర్యాటక, ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష�
స్వయంగా తన వద్ద ఉన్న విద్య, ము న్సిపల్, హోమ్ శాఖల నిర్వహణలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఢిల్లీకి మూటలు మోసి తన కుర్చీని కాపాడుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసన
కొలనుపాకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండలంలోని కొలనుపాక సోమేశ్వరాలయం, వీరనారాయణ ఆలయాలను మంత్రి స్థానిక ఎమ్మెల్య�
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వ
మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధపు మాటలు ఆపి, నిజాలు మాట్లాడాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. కొల్లాపూర్ సంస్థానాధీశులకు చెందిన 1,600 ఎకరాల భూమిని కాపాడానని ప్రెస్మీట
‘మంత్రి లేకుండా బిల్లు పెడుతారా? అసెంబ్లీ నడిపే తీరిదేనా?’ అని కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
వచ్చే మూడేండ్లలో రాష్ట్రంలో భవనాలు లేని గ్రామపంచాయతీలు అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని, ఆ మేరకు పంచాయతీరాజ్శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పట్టించుకోని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన స్వలాభం కోసం జిల్లాకు అన్యాయం చేస్తున్నారని, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహ�