ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కలెక్టర్ కార్యాలయం కుప్పకూలింది. 60ఏండ్ల క్రితం నిర్మించిన ఈ కలెక్టరేట్ భవనంలో రెవెన్యూతోపాటు ఇతర శాఖల కార్యాలయాలు కొనసాగుతున్నా�
ఆదిలాబాద్ జిల్లా బోథ్లో మండల రిసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు.
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తినిచ్చిన ప్రజాకవి కాళోజీ అని, నేటితరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సాగింది.
Minister Jupalli Krishna Rao | రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జరిగిన వరద నష్టాల నివారణకు అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తలమడుగు మండలానికి మంగళవారం ఉదయం వస్తారని అధికారులు ప్రకటించారు.
వరదల నేపథ్యంలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పర్యటించాల్సి ఉన్నది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నాయకులు, అధికారులు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా బోగస్ ఇండ్లు మంజూరు చేస్తే జైలుకు పంపిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.
అగ్నివీర్లో చేరేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యువకులు ఆసక్తి చూపడం లేదని, రిక్రూట్మెంట్ విషయంలో ఆ రెండు రాష్ర్టాలు వెనుకబడి ఉన్నాయని ఎయిర్మెన్ సెలెక్షన్ సెంటర్ (ఏఎస్సీ) కొత్త కమాండింగ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు రోజుల పర్యటన వల్ల ఆదిలాబాద్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.