రాష్ట్రంలో ప్రపంచస్థాయి పర్యాటక రంగానికి కావాల్సిన వనరులు ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో ప్రచారం లభించకపోవడం తీరని లోటని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నేతలు కాడిపారేశారా? ఈ ప్రభుత్వం మళ్లీ రాదని ప్రజలు ఫిక్సయినట్టుగానే, వారు కూడా మళ్లీ వచ్చేది లేదని నమ్ముతున్నారా? మంత్రులు మొదలుకొని చివరికి ముఖ్యమంత్రికి కూడా ఇదే అనుమానం �
ప్రజల ప్రాణాలు ఎట్ల పోయినా తమకు నిధుల రాబడే ప్రధానమని పాలకులు మరోసారి రుజువు చేశారు. మద్యం మాఫియా అక్రమంగా తరలించే నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్డీపీఎల్ )ను ఇకపై ధ్వంసం చేయొద్దని సాక్షాత్తూ ఎక్సైజ్
‘మా ప్రభుత్వం మళ్ల వస్తదో లేదో తెలియదు..నేను గెలుస్తానో లేదో కూడా తెలియదు. ఒకవేళ గెలిచినా..మా పార్టీ గెలుస్తదో లేదో తెలియదు..అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వను’ అంటూ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర ఎక్సై�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కలెక్టర్ కార్యాలయం కుప్పకూలింది. 60ఏండ్ల క్రితం నిర్మించిన ఈ కలెక్టరేట్ భవనంలో రెవెన్యూతోపాటు ఇతర శాఖల కార్యాలయాలు కొనసాగుతున్నా�
ఆదిలాబాద్ జిల్లా బోథ్లో మండల రిసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు.
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తినిచ్చిన ప్రజాకవి కాళోజీ అని, నేటితరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సాగింది.
Minister Jupalli Krishna Rao | రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జరిగిన వరద నష్టాల నివారణకు అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.