నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యానికి ప్రత్యేక చరిత్ర ఉంది. దాదాపు 2,611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీప్రాం తం ఎన్నో ప్రకృతి అందాలు, వన్యప్రాణులకు నెలవు.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలం బండరేవుతండాలో శనివారం జరిగిన 30వ నానుమహారా�
Kanti Velugu | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
Yadadri | వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తదారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు అర్చకులు స్వామివారికి ప్రత్యేక
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి మహారాష్ట్రలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పది రోజులుగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఆకాంక్ష నెరవేరుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) విస్తరణలో భాగంగా గురువా రం మహారాష్ట్రలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పర్యటించారు.
కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలన్ని దేశమంతటా అమలవుతాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
Minister Indrakaran reddy | రైతుల పట్ల కేంద్ర వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేఖవిధానాలపై రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
గర్భిణిల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల
రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.