Minister Indrakaran reddy |ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని హంగులతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అటవి, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎములాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం త�
Minister Indrakaran Reddy | ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లోని క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటారు.
హైదరాబాద్కు తలమానికంగా ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా వెబ్సైట్, మొబైల్ యాప్ను రూపొందించినట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్సైట్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ�
హరితహారం కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో చేపడుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్తు తరాలకు �
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవత్సరాల మధ్య పచ్చదనం (గ్రీన్ కవర్) శాతం 7.70 శాతం పెర
23 జిల్లాల్లో కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో కేసుల సంఖ్య తగ్గడంతోపాటు బాధితులకు సత్వర న్యాయం అందుతుందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు.
Telangana Budget | అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ 2023-24ను రూపొందించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభివర్ణించారు.
నాందేడ్లోని గురుగోవింద్ సింగ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ సభ అనుకొన్న దానికన్నా విజయవంతమైందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శుక్రవారం నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ నెల 5న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న తెలంగాణ అటవి శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు.