రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు.
Komuravelli mallanna | కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి అంతా సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10.45 గంటలకు పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూముల పరిరక్షణలో భాగంగా భూముల వివరాలను గెజిట్లో నమోదు చేసే ప్రక్రియ చురుగ్గా సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు
Telangana Temples | రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోరిక మేరకు ఆలయ పూజ సేవలను విస్తరించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం అరణ్య భవన్లో
గజ్వేల్కు సబ్కోర్టు త్వరలోనే రానున్నది. కొద్ది రోజులుగా గజ్వేల్ న్యాయవాదులు గజ్వేల్లో సబ్కోర్టు, కోర్టు నూతన భవనాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అటవీ ప్రాంత అభివృద్ధికి, రైతులకు, దీనిపై ఆధారపడ్డ వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేలా అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు.
Minister Indrakaran Reddy | ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తున్నదని, బీజేపీకి ప్రజాస్వామ్య విలువలు లేవని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ