Minister Indrakaran reddy | సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బడి బాట పట్టారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల�
Minister Indrakaran Reddy | జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు జాతీయ భావం చాటేలా తెలంగాణ ప్రగతి ప్రతిబింబ
కొంతమంది వాస్తవాలను పక్కనబెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా కుట్రలు చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్న వారి కుట్రలను తిప్పి కొట్టాలి.
Minister Indrakaran Reddy | ఓజోన్ పొర భూమిని కాపాడుతోందని.. వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న దీన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Minister Indrakaran Reddy | ఆత్మ గౌరవానికి ప్రతీక భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్. అంబేద్కర్ అని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగర నడిబొడ్డున కూకట్పల్లి వై-జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల భూమిపై పూర్తిహక్కులు దేవాదాయ శాఖ పరిధిలోని ఉదాసీన్ మఠానికే చెందుతాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.
Minister Indrakaran Reddy | రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిషారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Supreme Court | హైదరాబాద్ నగర నడి బొడ్డున కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠారివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Minister Indrakaran Reddy | అడవుల్లోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు అటవీ అనుమతులపై ఢిల్లీ వెళ్లి చర్చిద్దాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు
Minister Indrakaran Reddy | రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. తెలంగాణలో పర్యటించిన కేంద్రమంత్రులు, సీఎంలు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధులు పచ్చదనం పెంపునకు తీసుకుంటున�
నిర్మల్ : ప్రత్యేక తెలంగాణ కావాలి, రావాలి అని తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజ