ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం రోజురోజుకూ పెరుగుతున్నది. ఉమ్మడి పాలనలో కనీస వసతుల్లేక కునారిల్లిన ప్రభుత్వ దవాఖానల్లో రోగుల నాడి పట్టేందుకు కనీస సంఖ్యలోనైనా వైద్యులు ఉండేవారు కాదు.
కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చే రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా వాయిదాపడిన డీఏ బకాయిలను చెల్లించాలని న�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధ పడకూడదనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రార
సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. నిత్యం హైవేలపై ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్సలు అందించేలా జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు
‘సర్వేంద్రియానం నయనం ప్రధానం.. అంధత్వంతో ఇబ్బందిపడుతున్న వారికి చూపును ప్రసాదించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.’ అని వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రా�
‘ప ల్లె పల్లెనా.. పల్లెర్లు మొలిచే పాలమూరులోనా..’ అనే పాటలకు కాలం చె ల్లిందని, నేడు సాగునీరు పుష్కలంగా ఉండడంతో పాలమూరు అద్భుతంగా ఆవిష్కృతమైందని ఆర్థిక, వైద్యారోగ్య శా ఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చ�
తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజే పీ వివక్ష భరింపరానంతగా పెరుగుతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం చేపట్టే ప్రతి పనిని కేంద్రం అడ్డుకొంటున్నదని ఆ�
చిన్నారుల్లో జన్యులోపాల నివారణకు ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తున్నది. 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చ�
సిరిసిల్ల దవాఖానలోని ప్రసూతి విభాగం అరుదైన ఘనత సాధించింది. గతం లో ఎన్నడూ లేనివిధంగా ప్రసవాల్లో రికార్డు సృష్టించిం ది. గత నెలలో ఏకంగా 330 డెలివరీలు చేసి టాప్లో నిలిచింది.