బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టిమ్స్ నిర్మాణాలపై ఆర్అండ్బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్రావు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ టి. రాజ్కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు �
కర్ణాటక మాడల్ ఫెయిల్ అయినట్టు తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆర్థిక, మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కర్ణాటకలో 3 గంటలే కరెంట్ ఇచ్చి కాంగ్రెస్ సర్కారు అన్నదాతల ఉసురుపోసుకొంటున్నదని ధ్వజమెత్తారు.
షెడ్యూల్ తెగల కోసం గతంలో ఎన్నడూలేని విధంగా అధిక మొత్తంలో నిధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న బీఆర్ఎస్ సరారుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా (కాయితీ) లంబాడీ సమాజం స్పష్ట�
కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా...బీఆర్ఎస్ ప్రభుత్వంపై గ్లోబల్ ప్రచారం చేసినా...మరో 28 రోజుల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మంచే గెలుస్తుందని...చివరికి ధర్మమే నిలబడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి త�
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా తాంసి మండలం నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో అనిల్ జాదవ్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించా�
కేసీఆర్కు రాష్ట్రం, ప్రజలు, అభివృద్ధి మీద ధ్యాస తప్ప మరేది ఉండదని, పనితనం తప్ప పగతనం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆయనకు పగపైనే ధ్యాస ఉంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ జైల్లో ఉం
తెలంగాణ యువజన సం ఘాల నేత, ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తిరిగి తన సొంతగూటికి చేరుతున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీశ్రావుతో ఆయన గురువార�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే అబద్ధాలను చెప్తూ వాటినే నిజాలుగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయనది కేవలం గోబెల్స్ ప్రచారమేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని రాష్ర్ట ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో అతి తక్కువ కాలంలో గజ్వేల్ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా మారి గొప్పపేరును సంపాదించిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గజ్వేల్�
మండల కేంద్రం నిజాంపేటలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సోమవారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ జెం
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి మరోసారి సమయం ఆసన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు రెండు దఫాలుగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేసి�
మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్రెడ్డికి కన్నీటి వీ డ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో శనివారం హరీశ్వర్రెడ�
సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగారి పద్మ, ఆమె కుమారుడు చంద్రశేఖర్ 55 మంది అనుచరులతో శుక్రవారం మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.