ప్రభుత్వ దవాఖానల్లో ఏడాదికి కనీసం లక్ష క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏడాదికి 4 లక్షల క్యాటరాక్ట్
హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష కాంటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. టీవీవీ ఆసుపత్రుల పని తీరుపై మంత్రి హరీశ్రావు బుధవారం సమీక్ష నిర్వహించార�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోను మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. అన�
పరిశుభ్రమైన పోషకాహారం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు అనేక వ్యాధులను నివారించవచ్చని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం స�
స్వయంగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్న పథకాలను వాళ్ల రాష్ట్రంలో అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిండు.. గిట్లా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శిస్తున్నారు.. వ
కంటి సమస్యలతో బాధపడుతూ చికిత్స లేని కారణంగా కంటి చూపునకు ఏ ఒక్కరు దూరం కావద్దనే లక్ష్యంతో ప్రత్యేక కంటి వైద్య శిబిరాలు పెట్టి అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శ
ప్రజారోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం అక్కన్నపేట మండలం రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కల
హుస్నాబాద్ : జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ �
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశం అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ల�
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి హ�
నారాయణ్పేట : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఒక వేళ అధికారంలోకి వచ్చినా అరచేతిలో వైకుంఠం చూపిస్తారని పే�
నారాయణపేట : జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద�
క్రీడా, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని, అందులో భాగంగానే పల్లెల్లోనూ క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆర్థి�
ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావును ఆదివారం హైదరాబాద్లో దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకుడు మామిడి మోహన్రెడ్డి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
త్వరలో వెయ్యిమంది డాక్టర్ల నియామకం: మంత్రి హరీశ్రావు గాంధీ మెడికల్ కాలేజీ 2016 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవం బన్సీలాల్పేట్, జూన్ 4: వైద్యవృత్తి గౌరవాన్ని మరింత పెంచాల్సిన బాధ్యత డిగ్రీ పూర్తి చేసు