ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో రాష్ట్ర ఆరోగ్య ,వైద్యశాఖ మంత్రి హరీశ్రావు చేతు ల మీదుగా జిల్లా రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి
హైదరాబాద్ : ఎఫ్సీఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేసి కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకే.. తెలంగాణ ప్రభుత్వ అభి
సిద్దిపేట : వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగులోని ఫారెస్ట్ కళాశ�
మండల కేంద్రంలో వంద పడకల దవాఖానను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇందుకోసం కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ నెల 18న రాష్ట్ర ఆరోగ్�
రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. హైదరాబాద్ వ్యాక్సిన్హబ్గా, మెడికల్ హబ్గా మారడం గర్వకారణమని చెప్పారు. హైదరాబాద్లో మెడ
హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పె�
తెలంగాణ ఉద్యమానికి అడ్డా అయిన సిద్దిపేట పాత బస్టాండ్కు ఎన్నో ఏండ్ల చరిత్ర ఉందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిద్దిపేట మో�
సిద్దిపేట : ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు అన్నారు. సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్లో
సిద్దిపేట : ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండి, రుచికరమైన, అత్యధిక న్యూట్రిషన్ కలిగి ఉన్న దక్కనీ గొర్రెలను అధిక సంఖ్యలో పెంచి భవిష్యత్ తరాలకు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ది�
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు తొలి దశ పూర్తయిందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లో ఆరోగ్య పరీక్షలు ప
అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కనీసం మూడు నెలలకు సరిపడ మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎక్కడా కొరత రానీయొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల రద్దీకి అనుగుణం�
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే అందరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డులు మంజూరుచేస్తామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
హైదరాబాద్ : ఎనిమిదో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును ప్రారంభించారు. ఆయుష్ కార్యాలయంలో ఆయుర్వేద, నాచురోపతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ కా�
సిద్దిపేట : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సిద్దిపేట పట్టణానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావు సమక్షం
కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదన