సిద్ధిపేట : నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సిద్ధిపేట పట్టణం కొండా భూదేవి గ
సిపాయిలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకొనే ‘అగ్నిపథ్' సరైనది కాదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆ పథకం ద్వారా మిలిటరీలో చేరేవారికి ఉద్యోగ భద్రత, పింఛను ఉండవని అన్నారు.
భవిష్యత్తులో సంగారెడ్డి జిల్లా మరో కోనసీమలా మరనున్నదని, ప్రాజెక్టులు, ఎత్తిపోతలతో బీడు భూములు సస్యశ్యామలంగా మారనున్నాయని వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం అందోల్ నియోజకవర్గ
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ బడులను మారుస్తామని వైద్య,ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం అల్లాదుర్గంలో రూ.2.50కోట్లతో నిర్మించిన జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాట�
సంగారెడ్డి : మల్లన్న సాగర్ నుంచి కాలువల ద్వారా సింగూర్కు గోదావరి జలాలను తరలిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. దీంతో ఒక్క అందోల్ నియోజకవర్గంలోనే ఒక లక్షా 80 వేల ఎక�
నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ద్వారా దేశ యువతను అంధకారంలోకి నెట్టేసే ప్రయత్నం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశం కోసం సేవ చేసే ఆ�
Minister Harish rao | అగ్నిపథ్ వద్దన్న యువకులను కాల్చి చంపుతున్నారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్ర మంగళం పాడుతున్నదని ఆరోపించారు.
నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కారు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాటిలో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. మరో 995 పోస్టులను టీఎస్�
Minister Harish rao | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.
కొడంగల్ : టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్తరూపు సంతరించుకున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గతంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసిన రేవంత్ రెడ్డి మాటలు కోట
హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్, కోస్గి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రులు అభివృద్ధి చ�
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ గౌరవెల్లి ప్రాజెక్ట్టును అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గౌరవెల్లి రిజర్వాయర్ సంఘటనపై బుధవారం సిద్దిపేట మార్కెట్ �
సిద్దిపేట, జూన్ 15 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా అభివృద్ధి సాధించింది. మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్స్ తెచ్చిన ఘనత సీఎం �
సిద్దిపేట : రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ. 15 లక్షల పరిహారం ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటి వరకు 97.82 శాతం భూసేకరణ జరిగిందని, రూ. 200 �
అన్నదానంతో ఒక పూట ఆకలి తీర్చవచ్చు. విద్య అందిస్తే జ్ఞానం పంచవచ్చు. కానీ రక్తదానంతో ప్రాణదాత కావొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. రక్తదానాన్ని ప్రోత్సహించాలి’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ర�