పటాన్చెరు మైత్రీ క్రీడామైదానం సరికొత్త హంగులు అద్దుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎంతోమంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చేర్చిన ఈ మైదానాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ�
హైదరాబాద్ : నరగరంలోని కోఠి ప్రభుత్వ ప్రసూతి దవాఖానను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలియదిరిగారు. రోగులకు అందిస్తున్న స�
Minister Harish rao | పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. హెల్త్ క్యాలెండర్ ప్రకారం ఆశాలు, ఏఎన్ఎంలతో సమీక్ష
Minister Harish Rao | తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్న హ�
తిరుమల : శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో మంత్రి హరీశ్రావు తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మొదటి మెట్టు వద్ద మంత్రి కొబ్బరి కాయ కొట్టి తన నడకను ప్రారంభించారు. తిరుమ�
తన పుట్టినరోజైన శుక్రవారంనాడు తాను సిద్దిపేట, హైదరాబాద్లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. ముందే నిర్ణయించుకొన్న వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా దూరప్రాంతంలో ఉం�
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం జరుపుకోబోయే తన జన్మదినం సందర్భంగా.. అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశ�
Minister Harish rao | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నాడు ఉద్యమ కెరటం, నేడు ప్రగతి ప్రస్థానం అని అన్నారు.
దమ్ముంటే రాష్ర్టానికి కేంద్ర నిధులు తీసుకురా 8,995 కోట్ల కేంద్ర బకాయిలు పట్టుకురా సిఫార్సుల కింద రావాల్సిన 34,149 కోట్లు తెప్పించు ఎంపీ బండి సంజయ్కి మంత్రి హరీశ్రావు హితవు పల్లె, పట్టణ ప్రగతికి ఇప్పటికే 1,711 ఖ�
సిద్దిపేట : పల్లె, పట్టణ ప్రగతి అద్భుతమైన పథకాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆ రెండు పథకాల వల్ల గ్రామాలు, పట్టణాలు అద్భుతంగా తయారవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్న�
సిద్దిపేట : కల్లుగీత కార్మికులందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, కల్ల
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక
సంగారెడ్డి : పచ్చిరొట్ట విత్తనాల సాగును పెంచి, నేలను సారవంతం చేసుకోని.. పంటలో అధిక దిగుబడులు సాధించుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన వానాకాల�