మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అభినందించారు
మానవ మనుగడను శాసించే పవిత్రమైన ప్రక్రియ రుతుచక్రమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మహిళలు బాగుంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో
సిద్దిపేట : మీ నిశ్శబ్దం వీడండి.. బహిరంగంగా చర్చించండి.. రుతుప్రేమ ప్రయోజనాలు వివరించండి.. రుతుప్రేమ లేకపోతే.. జీవనమే లేదు. మానవ మనుగడను శాసించేది రుతుచక్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావ�
రాష్ర్టానికి ఆ పార్టీలు చేసిందేమీ లేదు తెలంగాణ బాగు పట్టని మోదీ, అమిత్షా మెదక్ పర్యటనలో మంత్రి హరీశ్ ఫైర్ మెదక్, మే 27 (నమస్తే తెలంగాణ) /మనోహరాబాద్: మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయ�
మెదక్ : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయి. కాన్పుల శాతం మరింత పెరగాలి. అందుకు ఆశాలు బాధ్యత తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్లో రూ. 17 కోట్ల�
కుటుంబ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. గతంలో కుటుంబ పార్టీలతో బీజేపీ అంటకాగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్తో పొత్తు
సిద్దిపేట : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలే విచ్ఛిన్నకర శక్తులు అని మండిపడ్డారు. మోదీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కు వ�
Minister Harish rao | కాంగ్రెస్ మాటల పార్టీ, టీఆర్ఎస్ అంటే చేతల పార్టీ అని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానలను ఎందుకు పట్ట�
ప్రస్తుతం అందుబాటులో ఉచితంగా 57 టెస్టులు త్వరలో 2డీఎకో, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, మామొగ్రఫీ సేవలు రెండేండ్లలో రాష్ట్రంలో 5,280కి పెరగనున్న మెడికల్ సీట్లు మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, మే 24: రాష్ట్రంలో�
సిద్దిపేట : రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియోలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నీ రకాల వైద్య పరీక�
నేడు ఏ దవాఖానకు వెళ్లినా వైద్యం కంటే వైద్య పరీక్షలకే ఖర్చు ఎక్కువ.. రోగ నిర్ధారణ పరీక్షల భారం పేదలకు శాపంగా మారుతున్నది. ఈ పరిస్థితిని గమనించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వైద్య పరీ
హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి
తెలంగాణ వైద్యం దేశానికే ఆదర్శం జాతీయ స్థాయిలో మూడవ స్థానం చివరన డబుల్ ఇంజిన్ ఉత్తరప్రదేశ్ తమిళనాడులోనూ మన నిర్ణయాలు గాంధీలో అభివృద్ధి పనుల ప్రారంభంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హైదరాబాద్ స
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 22,564 మంది విద్యార్థులకు 117 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 11,400 మంది విద్యార్థుల