‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
కాలం విలువైంది.. యువత సమయాన్ని వినియోగించుకోవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని �
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనపై తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సెటైరికల్ ట్వీట్ చేశారు. వలస పక్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి.. పోతుంటా
జనగామ : జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంక్షేమ దవాఖానను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నకిరేకల్ నుంచి తిరిగివస్తున్న క్రమంలో మార్గమధ్యంలో జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రిని �
తొండిమాటలు కట్టిపెట్టు ఇక్కడి అభివృద్ధిని చూడు ఆర్థిక మంత్రి హరీశ్రావు గజ్వేల్, మే 13: ఎంపీ బండి సంజయ్.. తొండిమాటలు కట్టిపెట్టు.. దమ్ముంటే సిద్దిపేట జిల్లాకు వచ్చి చూడు.. ఇక్కడి అభివృద్ధి ఏమిటో తెలుస్తదన
సిద్దిపేట : గజ్వేల్ దశ, దిశ మారి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందంటే.. అందుకు కారణం సీఎం కేసీఆర్. గజ్వేల్ ప్రజా అవసరాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ..మమ్మల్ని పరిగెత్తిస్తున్నారని వైద్య, ఆరోగ్య శ
సిద్ధిపేట : సిద్ధిపేట అంటే అన్నింట్లో ఆదర్శమని, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ సిద్ధిపేట పేరు లేని అవార్డు ఉండదని, ఇదే పట్టణం మరోసారి నిరూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పట్టణ పగ్రతి
సిద్దిపేట : ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్�
సీఎం కేసీఆర్ గొప్ప మానవతా వాది.. మానవత్వానికి మారు పేరని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. పేదల ఆకలిని అర్థం చేసుకొని, వారి కడుపు నింపేలా అనేక పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.
హైదరాబాద్ : కన్న తల్లి కంటే ముందు మనకు కదలిక నేర్పించేది.. స్పర్శించేది నర్సేనని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గాంధీ దవాఖానలో అంతర్జాతీయ నర్స్ డేను నిర్వహించారు. కార్యక్రమానికి హర�
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమం ప్రారంభమైంది. రూ. 5 కే భోజనాన్ని అందించనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ
హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉస్మానియా ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఉస్మానియా ఆస్పత్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీ�
‘వ్యాధి నిర్ధారణ పరీక్షలు భారంగా మారుతున్నాయి. ప్రైవేటులో వేలాది రూపాయలు ఖర్చవుతున్నది. ఆర్థికభారాన్ని తప్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.