హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ‘బారాణా పెంచి.. చారాణా తగ్గించినట్టు’ ఉందని.. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన గాంధీ దవాఖానలో మీడియాతో మాట్లాడాడ�
మూడేండ్లలో తట్టెడు మట్టి తియ్యలేదు బీబీనగర్లో ఆపరేషన్ థియేటర్ లేదు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బాధ్యత లేదా? 70 ఏండ్లలో మూడే వైద్య కళాశాలలు ఏడేండ్లలో 33 మంజూరు చేసిన కేసీఆర్ కేంద్రంపై మంత్రి హరీశ్రా�
యాదాద్రి భువనగిరి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్కు భూ బదలాయింపు చేయలేదని కిషన్ రెడ్డి పచ్చి �
Minister Harish rao | మంత్రి హరీశ్ రావు నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దవాఖానల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బీబీనగర్లోని ఎయిమ్స్
పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల అమలు కోసం మంత్రి హరీశ్రావు నిరంతరం శ్రమిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చి ఉచితంగా వైద్యం అందిస్తున్
సిద్ధిపేట : ఏఎన్ఎం కుటుంబానికి మంత్రి హరీశ్రావు భరోసా కల్పించారు. మద్దూర్ మండలం లదునుర్ గ్రామానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఏన్ఎంగా విధులు నిర్వహిస్తున్న రామడుగు రేణుక (38) విధులకు బైక్ వెళ్త�
సిద్దిపేట : ఉమ్మడి మెదక్ జిల్లాలో నూతన మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మత్స్య శాఖ అధికారుల సమావే�
Minister Harish rao | రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటమాని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్
సిద్దిపేట : రాష్ట్రంలోని రజకుల చెంతకు ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సిద్దిపేట ఎర్ర చెరువు దోబీ �
హైదరాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల
అమిత్షా నోరుతెరిస్తే అబద్ధాలే. తుక్కుగూడ సభలో మాట్లాడిన మాటలు వింటే.. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతున్నది. కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను విస్మరించి, పదే పదే అబద్ధాలు మాట్ల�
కరోనాతో రెండేండ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్నామని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్లో ఆదివారం పలు అభ�
మెదక్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అమిత్ షా నిన్న తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాటలు వింటే ఆయన నిజంగానే అమిత్ షా కాదు అ�
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ నినాదం. స్వరాష్ట్ర లక్ష్యాల సాధనకు టీఆర్ఎస్ సర్కారు అహరహం శ్రమించింది. ఒక్కో అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి క్రమంగా సాకారం చేసింది. ప్రణాళికలు రచించి తెలంగాణ