సిద్ధిపేట : బీజేపీ నేతలకు నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుందని, అందుకే అబద్ధం తప్ప నిజాలు మాట్లాడరని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేటలో పట్టణ కార్యకర్తల స
అన్ని ఏరియా దవాఖానల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. శనివారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) దవాఖానల పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్
హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖానాల పనితీరుపై మంత్రి శనివారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర
Minister Harish rao | కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ను పంజాబ్ రైతులే నమ్మలేదని, చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. అది రైతు సంఘరణ సభ కాద
హైదరాబాద్ : ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు బూస్టర్ డోస్ను కేంద్రం ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. కోఠి మెటర్నిటీ ఆసుపత్రిలో కొత్త బ్లాక్ను, ఐసీయూను, ల�
హైదరాబాద్ : కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. పలువురి రోగులను, వారి సహాయకులను హరీశ్రావు ఆప్యాయంగా పలుకరించి.. వై�
హైదరాబాద్ : హైదరాబాద్లోని బస్తీవాసులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. టీ డయాగ్నోస్టిక్స్, బస్తీ దవాఖానాలకు అనుబంధంగా హైదరాబాద్లో రేడియోలజీ ల్యాబ్స్ ఏర్
సిద్దిపేట : రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. వడ్ల కొనుగోళ్లను ఆలస్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం మిల్లర్లపై తనిఖీలకు పాల్పడుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
సిద్ధిపేట : జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉచిత మీ సేవ కేంద్రాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. ద
పెద్దపల్లి : తెలంగాణకు ఏం చేశారని చెప్పడానికి రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నాడు. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ �
జగిత్యాల : రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గి, సాధారణ ప్రసవాలు పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిజేరియన్లకు అయ్యగార్లు ముహూర్తాలు పెట్టే మూఢన�
Minister Harish rao | కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
సాకారమవుతున్న సీఎం కేసీఆర్ కల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, మే 3: త్వరలో రాష్ట్రంలోని అన్ని సర్కార్ దవాఖానల్లో మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశా�