‘సకల రంగాలను అభివృద్ధి చేయడంతోపాటు సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన బీఆర్ఎస్ వెంటే ప్రజలు ఉన్నారని, ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసినట్టే. బీజేపీ, ఇతర పార్టీల అడ్రస్ గల్లంతు అవడం ఖాయం’ అ�
నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, 525.40 అడుగుల్లోనే నీరున్నా.. రైతాంగం మేలు
కోరి సీఎం కేసీఆర్ ఎడమ కాల్వకు నీళ్లిచ్చి పంటకు ప్రాణం పోశారు. దాంతో ఇప్పుడు రైతు చేతికి మంచి పంట వస్తున్నది.
నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆదివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నల్లగొండ ఎంపీపీ మనిమద్దె సుమన్తోపాటు చిట్యాల మున్సిపాలిటీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ జమ
మన సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ పండుగ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మనదని, అటువంటి సంస్కృతి నేడు ఖండాంతరాలకు విస్తర�
సమాజంలోని ప్రతి కులానికీ ఒక భవనం ఉండాలని, అది వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఆయన ఆలోచనలను అమలు చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 19 కు�
ఇప్పటివరకు చేసింది కొంత మాత్రమేనని, చేయాల్సింది చాలా ఉన్నదని, మరింత అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి
ప్రజలు అండగా నిలువాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం �
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతావత్ బీల్యానాయక్ బీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో, మంత్రి గుంటకండ్ల జగదీశ్�
ఏ ఒక్కరూ పస్తులతో ఉండొద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో సరితూగే రాష్ట్రం దేశంలోనే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చింతలపా�
యాదవుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. గురువారం ఆయన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి రూ.50లక్షలతో చేపడుతున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయ
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి ఊహలకూ అందని రీతిలో అందిస్తున్న పాలనలో అన్నీ సంచలనాత్మకాలే. తొమ్మిదేండ్లుగా జోరుగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమమే అందుకు నిదర్శనం. ఆయన ముందు
చూపుతోనే అన్ని రంగాల అభివృద్ధ�
అర్ధాకలితో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇక నుంచి ఉదయం టిఫిన్ కూడా పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రార్థన కంటే ము�
అన్ని రంగాల్లో అభివృద్ధి, సంబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
‘దేశంలో ఐటీ మంత్రి అంటే ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ పేరే సుపరిచితం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అంటే నాతోపాటు ఎవరికీ పెద్దగా తెల్వదు. అంత గొప్ప తెలివి తేటలున్న కేటీఆర్ ఐటీ హబ్ను అమెరికా నుంచి నల్లగొండకు తీసుక�
సూర్యాపేట నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందిస్తామని, తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ తపన అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగ