సూర్యాపేట నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందిస్తామని, తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ తపన అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న కారు పార్టీకి జై కొడుతూ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువ�
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100కోట్లతో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శుక్రవారం ఆయన ఆర్థిక, వైద్�
బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు సంబురంగా జరిగాయి. వాడవాడల నుంచి గణేశుడి విగ్రహాలను ప్రత్యేకంగా వాహనాల్లో అలంకరించి శోభాయాత్రగా తరలించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. గణేశ్ మండపాలను ఆకర్షణీయమైన లైటింగ్తో అలంకరించారు. గణనాథులను మేళ తాళాలతో వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చి మండపాల్లో ఏర్పాటు చేశారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం తొమ్మిదేండ్లలోనే యావత్ దేశానికే ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట
భారత సమాఖ్యలో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం విలీనమైన విషయం తెలిసిందే. ఆనాటి పోరాటాన్ని కొన్ని శక్తులు మతం పేరుతో, కులం పేరుతో తప్పుదారి పట్టించే కుట్రలు చేస్తున్నాయి. వాటన్నింటినీ తిప్పికొడుతూ సీఎం క
పేరుకు స్థిరీకరించిన ఆయకట్టు. పంటలకు ప్రాణం పోసేందుకు కాల్వలు కూడా తవ్వారు. కానీ, పట్టించుకునే వారేరి? కాల్వల మాట అటుంచితే ప్రాజెక్టునైనా పట్టించుకున్నారా? ఫలితం.. లీకేజీలు, కాల్వల ధ్వంసంతో మూసీ ఆయకట్టు న
పోచంపల్లి చేనేత టై అండ్ డై ఇక్కత్ వస్ర్తాల డిజైన్లు అద్భుతమని, ఇక్కడి కళాకారుల నైపుణ్యంతోనే చేనేతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన�
ప్రస్తుత వానకాలం సీజన్లో వివిధ పంటలు సాగు చేసిన రైతాంగానికి యూరియా సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఈ సీజన్లో కావాల్సిన యూరియాలో 90శాతానికి పైగా సరఫరా చేయగా �
ప్రస్తుత వానకాలం సీజన్లో వివిధ పంటలు సాగు చేసిన రైతాంగానికి యూరియా సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఈ సీజన్లో కావాల్సినయూరియాలో 90శాతానికి పైగా సరఫరా చేయగా ర
పర్యావరణ పరిరక్షణకు గణేశ్ నవరాత్రుల్లో మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, �
పేదల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి సాయం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె�