కరీంనగర్ జూలై 11 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేసిన మౌన దీక్ష పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కరీ�
కరీంనగర్ : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్ వి క�
రాష్ట్రంలోని మిల్లర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని గంగుల నివాసంలో మంత్రిని మిల్లర్ల అసోసియేషన్
సీఎం కేసీఆర్ బీసీలకు విద్యా ప్రదాతగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. రాష్ట్రంలో ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటుచేస్తూ మొత్తంగా ప్రస్తుతమున్న 281 గురుకులాలను రెట్టింపు చేస్తామన�
కరీంనగర్ : ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పచ్చని తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో మంగళవారం పలు అభివృద్ధ
స్మార్ట్సిటీలో భాగంగా చేపడుతున్న టవర్సర్కిల్ సుందరీకరణ పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలను వమ్ము చేస్తున్నారు. దేశ ప్రధాని వద్దే రెండు రోజులున్నా.. కరీంనగర్కు ఒక్క హామీ ఇప్పించుకోలేకపోయారు. ఇది ఆయన వైఫల్యానిక�
కరీంనగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో 65 శాతం ఉన్న బీసీ వర్గాలపై ప్రధాని మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. యావత్ బీసీ�
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు సేకరణ ముగిసిందని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యానికి సంబంధించిన డబ్బును రైతులకు సకాలంలో ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. ఈ యాసంగి సీజన్లో రూ.9,916 కోట్ల వ�
కరీంనగర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఆర్అండ్బీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ల
కరీంనగర్ : పల్లెలు పట్టణాలుగా మారాలి. అధునీకరణ చెందిన పట్టణాలుగా మెరువాలి. ఆ పట్టణాలను చూసి ప్రజలంతా మురవాలన్న నినాదంతోరాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నార�
కరీంనగర్ : దేశంలోని దెయ్యాలను తరిమి కొట్టేందుకు అల్లాను ప్రార్థించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకునే పరిస్థితి వచ్�
మంచిర్యాల, జూన్ 10, నమస్తే తెలంగాణ : ఆడబిడ్డల కండ్లలో ఆనందం చూసేందుకే పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. పండుగ లాంటి వాతావరణంలో రెండో విడత సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీకి తాను రావడం చాలా ఆనందంగా ఉందని బీసీ �
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నదని, అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�