కరీంనగర్ : దేశభక్తి పెంపొందే విధంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణ పై కలెక్టరేట్లో వజ
కరీంనగర్ : బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం క�
లంగాణలో మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కే చంద్రశేఖర్రావు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం నైవేద్య విరా
కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలో దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు ప్రతి శుక్ర ,ఆదివారం డ్రై డే ను పాటించేలా అవగాహన కల్పిస్తాం. అదుకోసం 100 బృందాలను ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నార
కరీంనగర్ : వర్షాలు, వరదలతో వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల
అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదన్నా
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అత్యాధునిక ప్రమాణాలతో అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్నామని, ఏడాదిన్నరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొ�
కరీంనగర్ : జిల్లాలోని మానేరు ఫ్రంట్ను దేశంలోనే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆస్ట్రేలియా కు చెందిన లేజర్ విజన్ కంపెనీ, �
కరీంనగర్ : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. వర్షాల అనంతరం ప్రబలుతున్న
రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ ప్రక్రియను వేగంగా పునరుద్ధరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 45 రోజుల అనంతరం సీఎంఆర్కు ఎఫ్సీఐ అనుమతించిన నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జర
కరీంనగర్ : జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ వాగులో చిక్కుకున్న ఒడిశాకు చెందిన 9 మంది ఇటుక బట్టి కార్మికులు సురక్షింతంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీం క్షేమంగా ఒడ్డుకు చ�
కరీంనగర్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, నగునూర్ శివారులోని వాగు పరిసరాల్లో ఇటుక బట్టీల్లో పని �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట దీక్షలు మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హితవుపలికారు. సమాజంలో 56 శాతం ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే.. ప్రధా�
‘జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నందున అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి నిరంతరం పర్యవేక్షించాలి. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి’ అంటూ అధ�
దశాబ్దాలుగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ను తెచ్చారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పోర్టల్ ద్