తెలంగాణకు చేసిందేమీ లేదు మేడారానికి జాతీయ హోదా ఏమైంది? కేసీఆర్,కేటీఆర్లను విమర్శిస్తే ఊరుకోం బీజేపీనేతలకు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక వరంగల్, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ మోసపూరిత, దగాకోర
కేంద్రానికి తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జనవరి 27 : రాష్ట్రంలో పీఎంజీఎస్వై రోడ్ల పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబె
ఏపీవోల క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, జనవరి 25 : ఉపాధి హామీ పనులు చేయడంలో తెలంగాణ ముందున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. 2021-22 ఆర
జనగామ జిల్లాలో మార్చి నుంచి అమలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని పంచాయతీరాజ్శాఖ మం�
statue of equality | రామానుజుల విగ్రహావిష్కరణతో ముచ్చింతల ప్రాంతం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ముచ్చింత�
Telangana as a model for states in ODF | ఇప్పటికే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లోనూ మొదటి స్థానంలో నిలిచింది. బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) రాష్ట్రాల్లో ఔత్సాహిక అ
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగా
Ministers mourn the death of former minister mohammad fariduddin | మాజీ మంత్రి మొహ్మద్ ఫరీదుద్దీన్ బుధవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి
ర్యాలీలు, సమావేశాలపై జనవరి 2 వరకు నిషేధం రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలు కఠినంగా అమలు హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్-19 ఆంక్షలను కఠినంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయ