తల్లుల దీవెనలతో మేడారం మహా జాతరను దిగ్విజయంగా పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆదివారం ఆయన మంత్రి సత్యవతిరాథోడ్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్త
జనగామ జిల్లాలో ఈ నెల 11న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మరో మంత్రి సత్యవతిరాథోడ్
Statue of Equality | ముచ్చింతల్ క్షేత్రంలో జరుగుతున్న రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల అంకురార్పణకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యార�
రామానుజ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి శంషాబాద్ మండలం ముచ్చింతల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధ�
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అచ్చే దిన్ ఆయేగా అని చెప్పారు.. అచ్చేదిన్ ఏమో గానీ.. తాజా బడ్జెట్ చూస్తుంటే జనం సచ్చేదిన్ మాత్రం ఖాయంగా వచ్చినట్లే కనిపిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర
బంజారాహిల్స్ : టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర
4 జాతర్లకు 332 కోట్లు కేటాయింపు.. కేసీఆర్ చొరవతోనే అభివృద్ధి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి వైద్యం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి మేడారం జాతర సమీక్షలో మంత్రి అల్లోల పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, స�