Errabelli Dayakar rao | రక్త దానం మహాదానం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒక వ్యక్తి పది మంది ప్రాణాలు కాపాడే అద్భుత అవకాశం రక్తదానం వల్ల లభిస్తుందని చెప్పారు.
ఏంచేశారో చెప్పాలన్న టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గుండాల దాడులు రోడ్డుపై నిల్చున్న మహిళపైనా దాడి టీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్రగాయాలు ఆగ్రహంతో బీజేపీ నాయకుల కార్ల అద్దాలు ధ్వంసం చేసిన ప్రజలు నాలుగు గంట�
స్థానిక సంస్థలకు, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కో
హైదరాబాద్ : పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే నివా�
హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో పాల్గొనాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఈ నెల 8 నుంచి 22 వరకు ద్విసప్తాహం వేడుకలను ఉమ�
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మహబూబాబాద్ రూరల్, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స�
మనం పుట్టిన ఊరు, మనకు చదువులు చెప్పి ప్రయోజకులు చేసిన బడి ఈ రెండూ కూడా కన్న తల్లిదండ్రులతో సమానమని, అవి మనకు ఏమి ఇచ్చాయనేది కాక, మనం తిరిగి ఏమిచ్చామనేదే ముఖ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రా�
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఈఈఎస్ఎల్ ఎల్ఇడి వీధి దీపాల ప్రాజెక్ట్ లైట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించా�
రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా ధ్యాన & సంగీత లైవ్ షో కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామ�
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజును పురస్కరించుకుని, ఆయన కోరిక మేరకు జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా �
సీఎం దార్శనికతతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి/సంగెం, జూన్29: ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునర్నిర్మించారని పంచాయ�
హైదరాబాద్ : ప్రభుత్వ ఆశయం, సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన సంస్థ ముందడుగు వేసింది. ఇప్పటిదాకా విజయవంతమైన టోకు వర్తకం నుంచి.. ఆన్లైన్ ద్వ�
SERP | మహిళా సంఘాల వస్తువులను ప్రభుత్వం ఇకపై ఆన్లైన్లోనూ విక్రయించనుంది. దీనికోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకున్నది.
జిల్లాకు వెయ్యి మంది లబ్ధిదారులు పాలకుర్తిలో మహిళలకు కుట్టు శిక్షణ పల్లెప్రగతి హామీలు అమలు చేయాలి సమీక్షలో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సోలార్ విద్యుత్తు ఉత్పత్�