రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కా ర్ కొర్రీలు పెట్టడాన్ని మానుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Minister Errabelli Dayakar Rao | సీఎం కేసీఆర్ అందరి బంధువు, సబ్బండ వర్గాలకు సాయంగా ఉంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రజలు, ప్రాంతాలకు అతీతంగా అంద�
Minister Dayakar Rao | తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్సీ, ఐఐటీ (చుక్కా) రామయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా సత్కరించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిస�
గాడ్సే వారసులు. స్వాతంత్య్ర ఉద్యమానికి, రైతాంగ సాయుధ పోరాటానికి బీజేపీ నాయకులకు, ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ లబ్ధి కోసమే ‘విమోచనం పాట’ పాడుతున్నారు.
Minister Errabelli Dayakar Rao | తెలంగాణ రాష్ట్ర పరిపాలన భవన సముదాయం సెక్రటేరియట్కు భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక దార్శనికుడు అంబేద్కర్ పేరును పెట్టడం చారిత్రాత్మకమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ సందర్భంగా
బీజేపీతోనే దేశం నాశనమవుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఎన్కట �
Minister Errabelli Dayakar Rao | సీఎం కేసీఆర్ ఆదేశానుసారం తెలంగాణ సమైక్య వజ్రోత్సవాలు పకడ్బందీగా అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులకు చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులు మొత్తం ఈ కార్
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఘనంగా పోతన జయంత్యుత్సవాలు కోవెల సుప్రసన్నాచార్యకు స్వర్ణ కంకణధారణ పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 4: భాగవత సృష్టికర్త, సహజ కవి పోతన నడియాడిన నేల ఓ పుణ్యభూమి అని పంచాయతీర�
ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఆసరా పింఛన్లు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ హయాంలో పింఛన్ లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,016 చొప్పున అం�
హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో గణపతి పూజలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా�
తనిఖీలతో రాష్ర్టానికి వేధింపులు బెంగాల్ తరహా ఇక్కడ కుదరదు రాష్ట్ర ప్రజలు తిరగబడుతరు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక సికింద్రాబాద్, ఆగస్టు 30: ఉపాధి హామీ అమలులో నంబర్వన్గా నిలిచిన తెలంగాణలో ఆ పథకాన్ని నిల
వరంగల్ బీజేపీ సభ పై, ఆ సభలో మాట్లాడిన బీజేపీ నేతల తీరుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. వారు మాట్లాడిన తీరు చిల్లరగా ఉందన్నారు. అబద్ధాలు వల్లించారని, ఈ సభతో బీజేపీ వైఖరి మరోసారి స్పష్�
బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రను పట్టించుకోకపోవడంతోనే ప్రజలపై బీజేపీ గుండాలు దాడులు చేస్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
వరంగల్: మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల