విభజన చట్టం హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు, వాటాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడలేని చేతగాని దద్దమ్మలు రాష్ట్ర బీజేపీ నాయకులని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. సంగ్రామ యాత్ర ముగింపు
Minister Errabelli dayakar rao | రాష్ట్రంలో పండిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణాకు సంబంధించి ఎలాంటి సమస�
రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండల పరిషత్లు, 32 జిల్లా పరిషత్లలో 100శాతం ఆన్లైన్ ఆడిట్ లక్ష్యాన్ని సాధించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ విషయంలో వరుసగా రెండో ఏడాది రాష్ట్రం ‘నేషనల్ లీడ్
Minister Errabelli dayakar rao | దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషిచేసిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంటరాని తనాన్ని రూపుమాపిన సంఘ సంస్కర్త అని చెప్పారు.
దేశంలోని ఏ రాష్ట్రానికి దక్కని విధంగా పంచాయతీరాజ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించిందని, దీన్ని చూసైనా రాష్ట్ర బీజేపీ నాయకులు కండ్లు తెరువాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ
Minister Errabelli dayakar rao | రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ప్రపంచానికి ఆదర్శప్రాయులన్నారు. శ్రీరామ నవమిని ప్రజలు భక్తి, శ్రద్ధలతో జర�
ఢిల్లీ దిగొచ్చి రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమిస్తామని, నూకలు వారికే చెల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తేల్చిచెప్పారు. రాష్ట్ర రైతాంగాన్ని కే
Mallu Swarajyam | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (Mallu Swarajyam) భౌతికకాయానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో