ద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఘన విజయం సాధించారు. 1,31,364 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 15,96,430 మంది �
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కారు పేదలకు అండగా నిలుస్తున్నదని, ప్రజలందరికీ మెరుగైన వ
మహిళా సాధికారతను పెంచేలా.. వారి హకులను కాపాడేలా రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం తరఫున మహిళలకు మంచి శుభవార్త చెప్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని, పీవీకి అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వడం దేశానికే గర్వకారణమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని, పీవీకి అత్యున్నత భారత రత్నం అవార్డు ఇవ్వడం భారతదేశానికే గర్వకారణమని శాసనసభా వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల �
మంథని ప్రాంతంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిషరించాలనేది తన తండ్రి శ్రీపాదరావు లక్ష్యమని, ఆ మేరకు తాను కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహిస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార తెలిపారు.
వంద రోజుల్లో తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని జిల్లా ఇన్చార్జి, నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
మానవాళి ఏసు క్రీస్తు బోధనలను పాటించి ప్రశాంత జీవనం సాగించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంథనిలోని బేతేలు గాస్పెల్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి
మంథని నియోజకవర్గంలో బస్సులు లేని గ్రామాలన్నింటికీ బస్సులు వేయాలని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా నడిపించాలని ఆర్టీసీ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదే�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, ఇప్పటికే రెండింటిని అమలు చేశామని, మరో పది పదిహేను రోజుల్లో మరో రెండు అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన స
భారత్లో తొలిసారి రక్షణ రంగానికి అవసరమైన అడ్వాన్స్డ్ జింబల్స్ (డేలైట్ అండ్ ఇన్ఫ్రారెడ్ కెమెరాల) తయారీ కోసం హైదరాబాద్కు చెందిన హెచ్సీ రోబోటిక్స్తో ఫ్రెంచ్ కంపెనీ ‘మరియో’ చేతులు కలిపింది.