Cabinet Sub Committee | జీవో 317పై మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
పీపుల్స్స్టార్, అభ్యుదయ చిత్రాల రూపకర్త, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి బుధవారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్ట
సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వానకాలం రైతులకు కలిసి రావటం లేదు. వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జిల్
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరటం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
ప్రజలకు నాణ్యమైన వైద్యా న్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణంలో రూ.34.22 కోట్లతో మాతాశిశు దవాఖానను ఏర్పాటు చేసింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన మాతాశిశు దవాఖానలో కేవలం ఓపీ సేవలు
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాల మరోసారి వార్తల్లోకెక్కింది.బాలుర హాస్టల్లోని మెస్లో ఉన్న పల్లి చట్నీ పాత్రలో ఎలుక చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధ
అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న మహబూబ్నగర్ ప్రభు త్వ సూపర్ స్పెషాలిటీ దవాఖా న నిర్మాణ పనులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఆ ర్టీసీ బస్టాండ్ వ�
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. అందోల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్య�
హెల్త్ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
యోగాను ప్రతి ఒక్కరు దినచర్యలో భాగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) అన్నారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగ అని చెప్పారు.
అందోల్లోని భూనీలా రంగనాథస్వామి ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని నిర్వహించగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కుటుంబ సభ్యుల�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇకపై రైతుల నుంచి ఎకరాకు 12క్వింటాళ్ల జొన్నలను మార్క్ఫెడ్ ద్వారా సేకరిస్తామని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొర త ఉండొద్దని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించిన ట్టు తెలిసింది. అత్యవసర ఔషధాల నిల్వపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేసినట్టు సమాచారం.
సీఎం రేవంత్రెడ్డి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ నెల 26న మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించే సీఎం ఎన్నికల ప్రచార సభాస్థలి ఏర్పాట్లను జహీరాబాద్ క