ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గిరిజనులు అత్యధిక జనాభా ఉన్నారని, ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా వసతులు కల్పించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఆరోగ్యశా�
రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్)ను ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సహచర మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాల్సిందేనని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాల(బాలుర) హాస్టల్ భవనం గతేడాది సెప్టెంబర్ 9న కూలిపోయింది. అప్పట్లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, అప్పటి కలెక్టర్, ఉన్నతాధికారులు వచ్చ�
ప్రపంచ నర్సింగ్ రంగానికి మార్గదర్శకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను ఆదర్శంగా తీసుకుని నర్సింగ్ ఆఫీసర్లు పనిచేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని అన్ని సీహెచ్సీలు, జిల్లా దవాఖానలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచ�
మునిపల్లి మండలంలోని కంకోల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవతో నూతనంగా ప్రభుత్వ దవాఖాన నిర్మాణం చేపడుతుండగా, ఇటీవలే హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు.
Damodara Raja Narasimha | శని అమావాస్యను పురస్కరించుకొని కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఆలయ రాజగోపురం ముందు ఆలయ అర్చకులు వేదా�
ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేదు.. ‘అనర్హుల జాబితా’లపై అన్ని ఊర్లూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామసభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, ర�
ప్రభుత్వ దవాఖానల్లో సిబ్బంది, మందులు అందుబాటులో లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు, వైద్య విధాన పరిషత్ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కేర్గ�
ప్రభుత్వ దవాఖానల్లో కృత్రిమ మందుల కొరత సృష్టిస్తే చర్య లు తప్పవని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. సెంట్రల్ మెడికల్ స్టోర్స్(సీఎంఎస్)బలోపేతంపై మంత్రి శుక్రవారం సచివాలయంలో ఉన�
వైద్యారోగ్యశాఖలో అవినీతి తారస్థాయికి చేరిపోయింది. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం తూతూమంత్రం చర్యలతో సరిపెట్టడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వైద్యారోగ్యశాఖలో అవినీతి జరిగినా ఎవరూ పట్టిం
తెలంగాణలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ను ఆధునీకరించడానికి కా�