రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పేరుకే ముఖ్యమంత్రినా..? అంత మంత్రులదే హవా అని విమర్శలు రాష్ట్రంలో కోడైకొస్తున్నాయి.. రాష్ట్రాన్ని పాలించే సోయి లేక ఎవరికి వారే ముఖ్యమంత్రులం అన్నట్లు వ్యవహరించడంతో ర�
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించార
గురుకుల విద్యార్థులు విషజ్వరాల బారినపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విద్యార్థుల ఆరోగ్యంపై స్థానిక ఎమ్మెల్యే అయిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఏ మాత్రం చొరవ చూపడం లేదని అందోల్ మా�
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ శివారులో ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం అందోలు నియోజకవర్గం ఇం�
రైతుల డిమాండ్లు, బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ఎట్టకేలకు సాగుకు సింగూరు జలాలను విడుదల చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం గంగమ్మ తల్లికి పూజలు చేసి లిప్ట్ ద్వారా సింగూర�
ప్రైవేటు మెడికల్ కాలేజీ విద్యార్థుల ైస్టెపెండ్ సమస్యను పరిష్కరించాలని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ బీఎన్ గంగాధర్ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ కోరారు.
Minister Damodar | సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాలతో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్�
Ketaki Sangameshwara Swamy Temple | అనునిత్యం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అయితే ఈ పవిత్ర క్షేత్రం ఇప్పుడు దుర్గంధంతో నిండిపోయి, భక్తులక�
అవయవ దానానికి తాను వ్యక్తిగతంగా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అవయదాన అంగీకార పత్రంపై ఎమ్మెల్యేగా తానే మొదటి సంతకం పెడతా�
గాంధీ జనరల్ ఆసుపత్రి సమస్యలతో సతమతమవుతున్నది. ఆసుపత్రి ప్రాంగణంలో మురుగునీరు ప్రవహిస్తుంటే.. పై అంతస్తులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్లు పనిచేయడం లేదు.. దీంతో రోగులు , వారి సహాయకులు ఇబ్బందులకు గు�
రాష్ట్రంలో 30 ఏండ్లు దాటినవారిలో దాదాపు 23 లక్షల మందికి బీపీ, 12 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు గుర్తించామని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఎన్సీడీ క్లినిక్లలో అందుతున్న సేవలపై వైద్యశాఖ మంత్రి దామోదర రాజన�
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దవాఖాన పరిస్థితిని చూసి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్పై ఆగ్రహం వ్యక్తం చేశా�
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రా
రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం జడలు విప్పి కరాళనృత్యం చేస్తున్నది. పలుచోట్ల జూనియర్ విద్యార్థులపై సీనియర్లు, కొందరు అధ్యాపకుల వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఇప్పటికే వివిధ కళాశాలల్