భెల్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ని బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి మంత్రి దామోదర్ �
మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని వేంకటేశ్వర ఆలయ అభివృద్ధ్దికి తనవంతు కృషి చేస్తానని వైద్య ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు జూనియర్ డాక్టర్లకు ప్రతి నెల గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లించడానికి సానుకూలంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం కోదాడ పట్టణంలో వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మంత్రులు త�
షెడ్యూల్డు కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ వర్గీకరణపై పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన పిటిషన్గా పరిగణించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్�
Medak | గ్రామాల అభివృద్ధినే ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని టీ లింగంపల్లి, మర్పల్లి, ఆర్ ఇటిక్యాల, జగిర్యాల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్�
పట్టణంలోని ప్రాచీన భూనీల సమేత రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన గోదారంగనాథస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వాహకులు పట్టు వస్ర�
రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ దవాఖానల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం సచివాలయంల
విద్యార్థుల్లో రక్తహీనత నివారణే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జిల్లా పరిషతు ఉన్నత పాఠశాలలో బుధవారం ‘అనీమియా ముక
మాది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్ర ప్రజల అవసరా లు, ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దా మోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం శ్రీశైలంలోని భ్రమరాంబిక, మల్లికార్జున స్వామిని మంత్రి దర్
సంగారెడ్డి జిల్లాలోని అక్రమ మైనింగ్ ప్రాంతాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ల�
Medaram Jatara | సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు, మేడారంలో 50 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
ప్రజల వద్దకే ప్రభుత్వపాలనను తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం అందోల్-జోగిపేట మున�
సమాజంలో విద్య, వైద్యం ఎంతో కీలమైనవని, ఈ రెండు రంగాలను పటిష్టపర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే త�