అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం రాయికోడ్లో ఏర్పాటు చేసిన ప్రజపాలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ �
మహబూబ్నగర్ నియోజకవర్గంలో మొదటి రోజు ఆయా గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల కొరత వేధిస్తున్నది. అధికారులు ఇంటికో దరఖాస్తు మాత్రమే పంపిణీ చేయగా.. ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉండడ�
ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డు, చౌటకూరు మండలంలోని శివ్వంపేట,
ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో, చౌటకూరు మండలంలోని శివ�
కొత్త ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం ప్రారంభమైంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సెలవు దినాల్లో మినహా జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర�
నిరుపేదలను ఉ న్నత స్థాయికి తీసుకొచ్చేందుకు మంచి చేయాలనే తపనతో ప్రతి అధికారి పనిచేయాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మహబూబ్నగర్ కలెక్టర�
ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామస్థాయి సభలు నిర్వహించనున్నది
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం దత్త జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్ధీపూర్ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన వేడుకల్లో వైద్యారోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజ�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్సీలను బలోపేతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)పై మంగళవారం ఆయన సచివాలయంలో ఉన
PHC | పీహెచ్సీలను బలోపేతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించే దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా ప�
అందోల్ నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం జోగిపేటలో కృతజ్ఞత కార్యక్రమం ఏర్పాటు చేయగా అందోల్-జోగిపేట ఆర్డీవో పాండు, పలువురు అధికారులు, ఉద్యోగ