అపర భగీరథడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంతో ఎత్తులో ఉన్న గోదావరి నీళ్లను గడగడపకు తీసుకువచ్చి, మహిళల నీటి కష్టాలను తీర్చిన మహానేత అని కొనియాడారు. సోమవా
ఆసియా ఖండంలోనే మురికి ప్రాంతంగా పేరుగాంచిన జవహర్నగర్లో పేదలు అత్యధికంగా నివసిస్తుంటారు.. జవహర్నగర్ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్లో ప్రధాన రహదారిగుంతల మయమై 30 ఏండ్ల నుంచి ప్రజలు నాన�
జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ నేరవేర్చుతున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏ
‘సీఎం కేసీఆర్ నిరుపేదల సొంతింటి కల నిజం చేసిండు.. పేదల ఆత్మగౌరవ కోసం ఆయన డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చిండు..’ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మహిళల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అందుకోసం రాష్ట్రంలో 372 ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు అన్ని ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జన్మదిన వేడుకలు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో లోక కల్యాణా
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మ
Minister Mallareddy | పట్టాలను అభివృద్ధి చేసిన మాదిరిగానే పల్లెలు సైతం అభివృద్ది చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ను ప్రజలు గల్లంతు చేయడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందని మంత్
తెలంగాణ రాష్ట్రంలో అన్నీ అవకాశాలకు నిలయంగా మారిందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించే దిశగా యువత, ఆయా పరిశ్రమ ఆయా రంగాల ప్రతినిధులు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖామంత్రి చామకూర మల్�
పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ 10ఏండ్ల పాలనలో 100ఏండ్ల అభివృద్ధి కనిపిస్తుందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు అత్యధిక పింఛన్ పెంచి సీఎం కేసీఆర్ దేవుడయ్యాడని, దివ్యాంగులకు సమాజంలో మరింత ఆత్మగౌరవం పెరిగిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
నేరాలు ఛేదించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్వన్గా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లో నూతనంగా ఏర్పాటు చేసి పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ను �