మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని, మరింత అభివృద్ధి జరిగేలా చూడాల�
ప్రపంచ కార్మికదినోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేయనున్నది. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమ�
రాష్ట్రంలో వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు ఓల్డ్ విలేజ్లో నిర్మించిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభ�
రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేంద్రం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం
విద్యార్థులు ఆకాశమే హద్దుగా సాగాలి, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ముందుకు సాగితే విజయాన్ని సొంతం చేసుకోవచ్చని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు కల్పిస్తూ కేసీఆర్ సర్కారు విద్యారంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశాపు హాల్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగును మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో విజయవంతం చేయాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.