రాష్ట్ర బడ్జెట్పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ర్టానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఒక్కపైసా కూడా విదిల్చలేదు.
నా తెలంగాణ కోటి రతణాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. సోమవారం దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిగలపై ప్రేమను ఒలకబోసిన ఆ పార్టీ.. మ�
ప్రతి మండలంలో అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (Telangana Public Schools) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి భట్టివిక్రమార్క ప్రకటించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో మూసీ అభివృద్ధికి (Moosi Development) రూ.1000 కోట్లు ప్రతిపాదించారు.
చ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ను మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) ప్రవేశపెట్టారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించ�
తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ను (Budget) ప్రవేశపెట్టనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూపొ�
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. శన�
పెరిగిన అవసరాలు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని 14 ప్రధాన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
Minister Bhatti Vikramarka | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిఖ, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
వైరా మున్నేరుపై జాలిముడి ప్రాజెక్ట్ రెండో దశ పనులకు సర్వే ప్రక్రియ చేపట్టాలని, అదే విధంగా ఇదే ప్రాజెక్ట్లకు సంబంధించిన కాలువలను ఆధునీకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. మధిర పట