ఏజెన్సీ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థల యజమానులు అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకు.. అమాయకులైన ఆదివాసీలను అడవుల నుంచి తరిమేయడానికే కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్' పేరిట మానవ దహనాన�
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ప్రవేశపెట్టిన కొత్త ఈ-జీరో ఎఫ్ఐఆర్ విధానం వల్ల సైబర్ క్రిమినల్స్ను మునుపెన్నడూ లేనంత వేగంగా పట్టుకోవచ్చునని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం చ
సిక్కు వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖుల హస్తం ఉన్నదని కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్ అండ్ మెయిల్' ఒక వార�
కెనడాలో ఖలిస్థానీ అనుకూలురపై దాడులకు భారత హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారంటూ కెనడా మంత్రి చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం శనివారం తీవ్రంగా మండిపడింది. ఆ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ఆధార రహితమైనవని
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్కు సమన్లు జారీచేశారు. గురువారం ఢిల్లీలోని ఐఎఫ్ఎస్వో కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశ
బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పేర్కొన్నట్టు వైరల్ అయిన ఓ ఫేక్ వీడియోకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డికి నోట�
దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ డీసీసీ సేవలందిస్తున్నదని, విప్లవాత్మకమైన మార్పులతో రైతులకు సేవలందిస్తున్నామని నాఫ్స్ కాబ్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనగర్జన సభకు మంగళవారం కాన్వాయ్లో వస్తుండగా బాబు జగ్జీవన్ రాం చౌక్ వద్ద ఆదిలాబాద్ సీ�
అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చు... ప్రజల మెప్పునూ పొందవచ్చు. కానీ డబ్భు ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, పదేండ్ల బీజేపీ పాలనలో ఈ దేశానికి ఏం మేలు జరిగిందన్నది సూటి పశ్న. ఆ పార్టీలు ఏ వర్గ ప్రయో�
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో మంటలు ఇంకా ఆరలేదు. కానీ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పామని చెబుతూ కేంద్రంలోని బీజేపీ మాయమాటలతో దేశ ప్రజలను మభ్య పెడుతున్నది.
రాజధాని లేని రాష్ట్రంగా, తలలేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని సంగతేమో కానీ విశాఖపట్నం నగరం ఉనికికే ప్రమాదం ఏర్పడిందన�