తుమ్మ ముల్లుల తుమ్మల మనకు వద్దని.. బీఆర్ఎస్ పార్టీనే ముద్దు.. అని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని 29, 30, 31, 32వ డివిజన్ నందు బీఆర్ఎస్ అధ్వర్యంలో శనివారం సాయంత్రం కార్�
తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం, పాలేరు ప్రజలు వద్దు అని ఇంటికి పంపించినా.. ఇంకా ఏ మొహం పెట్టుకుని మళ్లీ ప్రజలకు పొర్లు దండాలు పెడుతూ తిరుగుతున్నారో అర్ధం కావట్లేదని ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మం�
‘నిన్న రాత్రి మున్నేరు వరద మా ఇంటిని చుట్టుముట్టింది. గంట గంటకూ వరద తీవ్రత పెరుగుతోంది. జీవితంపై ఆశలు లేకపోవడం.. గుండెలు కొట్టుకోవడం ఎక్కువవుతోంది. కుటుంబమంతా ఒకేసారి చనిపోతాం.. ఈ జీవితానికి ఇంతే అనుకున్న
గొంగళి పురుగులా ఉన్న ఖమ్మాన్ని తొమ్మిదేండ్లలో సీతాకోక చిలుకలా తీర్చిదిద్దినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ‘వాడవాడకు పు�
హైదరాబాద్లో అన్ని హంగులు, వసతులతో నిర్మించిన రాష్ట్ర సచివాలయం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. అయిదో అంతస్తులోని రవాణాశాఖ మంత్రి క్యాబిన్లో ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆశీనులయ్యారు. మంత్రిని ఆయన
చీమలపాడు అగ్నిప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని నిమ్స్లో చ
హైటెక్ హంగులతో రూపొందించిన 16 ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
‘అందరినీ ప్రేమించాలి, శాంతిమార్గంలో నడవాలి, పేవాభావంతో మెలగాలి’ అనే క్రీస్తు బోధనలు సర్వమానవాళికీ ఆచరణీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఖమ్�
విద్యార్థి దశలో ఉన్న పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలకు సైన్స్ఫెయిర్ వంటి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇల్లెందు సింగరేణి ఉన్నత పాఠశాలల�
అత్యాధునిక వైద్యపరికరాల ద్వారా గర్భిణులకు ఖమ్మం ప్రధానాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ను ప్రార
తెలంగాణ సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇకముందు కూడా జిల్లా ప్రజలను మరింత ప్రగతి పథంలో నడ�
కల్లూరు మేజర్ పంచాయతీని త్వరలోనే మున్సిపాలిటీ చేసి అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ నిర్మాణానికి బదులుగా నూతన భవ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలోని లక్షల మంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర జల సంఘం వెంటనే స్పందించి శాస్త్రీయ అధ్యయనం చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కో�
‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని చెరువుకొమ్ముతండా, వేపకుంట్ల గ్రామాల్లో శనివారం చివరిరోజు నిర్వహించ