చిరుధాన్యాల ఆహారం పోషకాల గని అని, వీటికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుందని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్-ఐఐఎంఆర్) రాజేంద్రనగర్ ఇంచార్జీ డైరెక్టర్ డా.శ్యాంప్రసాద్ అన్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR)లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థా�
చిరు ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారి సర్ణలత లెనీనా అన్నారు. జిల్లా కేంద్రం లక్ష్మీదేవీపల్లి మండలం అశోక్నగర్ అంగన్వాడీ సెంటర్లో పోషణ్ పక్వ�
చిరుధాన్యాల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని కేంద్ర వ్యవసాయ సహాయ శాఖ మంత్రి భగీరథ చౌదరి తెలిపారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు చిరుధాన్యాల సాగు వల్లే సాధించవచ్చని పేర్కొన్నారు.
పాత పంటలైన చిరు ధాన్యాలను పరిరక్షించే డీడీఎస్ మహిళా సంఘాల కృషి త్వరలోనే ఫలించనుందని, వాటికి మంచి రోజులు రాబోతున్నాయని రాష్ట్ర ఐసీఏఆర్, డైరెక్టర్ అటారి జోన్-10 డా. షేక్ ఎన్.మీరా పేర్కొన్నారు. మంగళవార�
రామోజీ గ్రూపు తాజాగా మిల్లెట్ల విభాగంలోకి అడుగుపెట్టింది. సబల పేరుతో వీటిని విక్రయించనున్నది. ఈ సందర్భంగా సబల మిల్లెట్ల డైరెక్టర్ సహరి చెరుకూరి మాట్లాడుతూ.. ప్రస్తుతం 45 ఉత్పత్తులను విడుదల చేసినట్లు, వచ�
అన్నం పూర్తిగా మానేసి మిల్లెట్ (చిరుధాన్యాలు) డైట్ పాటించడం మంచిదేనా. చిన్నప్పటి నుంచి మనకు అలవాటైన వరి అన్నాన్ని నెలల తరబడి వదిలిపెట్టడం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా! మిల్లెట్ డైట్ �
Millets | అన్నం తింటే రక్తంలో చక్కెర.. గోధుమలతో చేసిన రొట్టెల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ.. ఇలా ఆహార పదార్థాల్లో పోషకాలపై జరుగుతున్న అధ్యయనాలు భోజనపు అలవాట్లను మారుస్తుండగా.. అందుకు అనుగుణంగా పంటల సాగులో కూడా �
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే శక్తి సజ్జ పంట ఉన్నదని ఇక్రిసాట్ పరిశోధనలో తేలింది. వేగంగా మారే వాతావరణ పరిస్థితుల్లోనూ సజ్జ పంట ద్వారా అధిక దిగుబడిలు సాధించవచ్చని పరిశోధకులు గుర్తించారు.
ఆరోగ్యానికి బుల్లెట్స్ వంటి మిల్లెట్స్ (Millets) పోషకాల గనిగా పేరొందాయి. తృణధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా రాబట్టాలంటే వీటిని నిర్ధిష్ట పద్ధతుల్లో తీసుకోవడం మేలు.
దేశానికి రక్షణగా నిలిచే జవాన్లకు తెలంగాణలో పండే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించనున్నారు. తెలంగాణతోపాటు దేశంలోని యూపీ, కర్ణాటక, హర్యానా వంటి రాష్ర్టాల్లో సాగు చేసిన క్వాలిటీ మిల్లెట్ల ఆహారం ఇవ్వను
ఐర న్, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అం దజేయడంలో భాగంగా రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు రాగిజావను బ్రేక్ఫాస్ట్గా అందజేయ నున్నారు. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యా ర్థులకు ఏడాదిలో 110 రోజ
మనుషుల్లో ఆరోగ్య సంరక్షణపై పెరుగుతున్న అవగాహన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా అడ్డమైన తిండి తిని రోగాల బారిన పడటం కంటే, రుచిగా లేకున్నా ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తీసుకోవడమే మంచిదనే �
చిరుధాన్యాల వినియోగం-ఆరోగ్య ప్రయోజనాలపై దేశవ్యాప్తంగా ఇక్రిశాట్ చేసిన అధ్యయనంలో రుచి కన్నా ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాలకే ప్రాధాన్యతనిస్తున్నట్లుగా తేలింది. సర్వేలో పాల్గొన్న 91శాతం జనాభాలో మి�