Millet Bank | విశాల ఉయ్యాల, ప్రియాంక భరద్వాజ్.. గ్రామాల్లోని మహిళా రైతులకు, నగరాల్లోని గృహిణులకు వారధిగా నిలుస్తున్నారు. అక్కడ పండించిన చిరుధాన్యాలను చిరుతిండ్లుగా మార్చి.. ఇక్కడి గృహిణుల ద్వారా కుటుంబానికంతా �
చింతకాని మండలంలో అత్యధికంగా 23 వేల ఎకరాల్లో సాగు పంటకు సరిపడా సాగునీరు విడుదల చివరి భూములకూ నీరు అందించేందుకు నీటి పారుదల శాఖ చర్యలు చింతకాని, మార్చి 3: చింతకాని మండలం జిల్లాలో వాణిజ్య పంటలకు కేంద్రం అని చె
పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాల గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. వీటితో చేసిన ఉగ్గు, జావ పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయి. చిరు ధాన్యాలతో బ్రెడ్, స్నాక్స్ కూడా తయారు చేస్తున్నారు. ఈ �
జొన్న ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు జొన్న రవ్వ: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: మూడు, ఎండు మిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ, క్యారెట్ ముక్కలు: ఒక టేబుల్ స్పూన్, పచ్చి బ�
రాగిపుట్టు తయారీకి కావలసిన పదార్థాలు రాగి పిండి: ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము: అరకప్పు, ఉప్పు: తగినంత. తయారీ విధానం ముందుగా రాగిపిండిలో కొంచెం ఉప్పు వేసి కాస్త నీళ్లు చిలకరించుకుని బాగా కలుపుకోవాలి. పుట�
millet pulihora తయారీకి కావలసిన పదార్థాలు జొన్నలు: ఒక కప్పు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, కరివేపాకు: రెండు రెబ్బలు, ఆవపిండి: ఒక టీస్పూన్, ఎండు మిరపకాయలు: నాలుగు, పచ్చిమిర్చి: మూడు
సాధిస్తామన్న ట్రూ గుడ్ సీఈవో రాజు భూపతి హైదరాబాద్, నవంబర్ 11: మిల్లెట్ స్నాక్స్ తయారీ సంస్థ ట్రూ గుడ్…సిరీస్ ఫండింగ్లో భాగంగా ఓఏకేఎస్ అసెట్ మేనేజ్మెంట్ నుంచి రూ.55 కోట్లు నిధులను సేకరించింది. ఇ�
ఒడిశాలోని మహిళా స్వయం సహాయక బృందాలు పద్నాలుగు జిల్లాల ప్రజలకు చిరు ధాన్యాల రుచులు అందిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ‘మిల్లెట్ శక్తి కేఫ్’లు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ రాగి జావ, రాగి బిస్కెట్లు, కొర్ర �
జొన్నకర్ర సాధారణంగా అయిదు నుంచి ఆరడుగులు పెరుగుతుంది. కానీ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రామచంద్రపురానికి చెందిన బొలిశెట్టి సైదులు ఇంట్లో మొలిచిన జొన్నకర్ర 17 అడుగుల ఎత్తు పెరిగింది. పో�
అశ్వారావుపేట : చిరుధాన్యాలు ధీర్ఘకాలిక వ్యాధుల నివారణకు దివ్యౌషధం అని జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి అన్నారు. ప్రస్తుతం మూడు పూటలా సన్న బియ్యం తినడంవల్లే ఫైబర్ పూర్తి స్థాయిలో అందక ప్రజలు అనేక రోగాల �
టేకులపల్లి : సీడీపీఓ పరిధిలో ఉన్న అంగన్ వాడీ సిబ్బందికి చిరుధాన్యాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. శనివారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదికలో టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మం