అకాల వర్షాలతో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాల్లో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మూడు రోజుల క్రితం తాండూరు నియోజకవర్గంలో వరుసగా అకాల వర్షాలు కురువడంతో క�
పాలకుర్తి: ధాన్యం అన్ లోడింగ్ కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మిల్లర్లను హెచ్చరించారు.
రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు పాల్పడవద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని ప�
వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సం
పంజాబ్ రైస్ (పీఆర్) రకం వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. భద్రాద్రి జిల్లాలో, ముఖ్యంగా చుంచుపల్లి మండలంలో చర్చనీయాంశమవుతోంది. పీఆర్ రకం ధాన్యానికి తరుగు తీయాలనే నిబంధన, అది కూ�
మిల్లోల్లు అడిగినంత తూకం పెట్టినా వెయిట్ లాస్ అంటూ ధాన్యంలో కోతను విధించిన తీరుపై బొప్పాపూర్లో రైతులు నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగిన ఘటన శుక్రవారం జరిగింది. బొప్పాపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్ర�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఆది నుంచి ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండలో ఒక్కసారి కూడా యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా మంత్రులు సమీక్ష చ�
అన్నదాతలను మిల్లర్లు నిలువునా దోపిడీ చేస్తున్నారు. తాలు పేరుతో ఐదు నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. మండలంలోని మునుకుంట్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 164 మంది రైతులు తమ ధాన్యాన్ని రాసులుగా పోశారు.
అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా మారింది పస్తుతం రైతుల పరిస్థితి. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందిస్తామని, పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పుతున్న రాష్ట్ర ప్రభుత్�
అడుగడుగునా కొర్రీలు, అధికారుల ఉదాసీనత వెరసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఫలితంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. రైతుల నుంచి పెరగుతున్న ఒత్తిడిలతో కొనుగోలు కేంద�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తూకాల్లో మిల్లర్ల మోసాలను అరికట్టాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల డిమాండ్ చేశారు. రైతు సంఘం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఇస్మాయ�
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, మిల్లర్లు కొర్రీలతో పంటను అమ్ముకునే పరిస్థితి లేదంటూ జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తాలు పేరుతో కోత విధిస్తున్నారని, ధాన్యపు రాశులను శుభ్రం చేస్తున్నా