ఒకప్పుడు ఆయన ఓ సాదాసీదా వ్యాపారి.. కానీ, ఇప్పుడు రైస్మిల్లు ఇండస్ట్రినే శాసించే స్థాయికి ఎదిగిన మిల్లర్.. జగిత్యాల జిల్లాలో ఆయన చెప్పిందే వేదం.. కారణం ఆయనది న్యాయబద్ధమైన వ్యాపారం కాదు, అంతా అక్రమమే..
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను మిల్లర్లు వేగంగా దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం గ్రామంలోని శ్�
మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. గురువారం చివ్వెంల మండలం వల్లభపురంలోని జగన్ మాత రైస్ ఇండస్ట్రీస్, దురాజ్పల్లి నవరత్న రైస్ ఇండస్ట్రీస
రైస్ మిల్లర్లు జిల్లా వ్యాప్తంగా తరుగు, తాలుపేరుతో క్వింటాకు మూడు కిలోలపైన దోపీడీ చేయడాన్ని అధికారులు అరికట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి డి మాండ్ చేశారు. మండల కేంద్రంలో సింగిల్ విం�
మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎత్తుకున్న లారీలకు ప్రత్యేకమైన సీరియల్ నంబరు కేటాయించాలని కోరుతూ మునుగోడు మండలం లారీ అసోసియేషన్ సభ్యులు మంగళవారం తాసీల్దార్కు వినతిప
తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.
కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చే ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేయించి పంపాలని నల్లగొండ జిల్లా మునుగోడు తాసీల్దార్ నరేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మురళి మనోహర్ రైస్ మిల్లును ఆయన
రైతులు మిల్లు పాయింట్లకు వద్దకు తెస్తున్న ధాన్యానికి మద్దతు ధర అందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రైస్ మిల్లర్లకు సూచించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డ�
జిల్లాలో సీఎంఆర్ పేరిట కొందరు మిల్లర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి మర ఆడించి ఇవ్వాలని ఇస్తే ప్రభు�
కొంతమంది మిల్లర్ల అక్రమాల ఫలితం ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం సీఎంఆర్ కోసం పక్క జిల్లాలకు తరలాల్సిన దుస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలో సుమారు 90 మిల్లులు ఉండగా వందల కోట్ల రూపాయల ధాన్య�
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించిన మిల్లర్లపై సర్కారు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుం�
సివిల్ సప్లయ్ అధికారుల తప్పిదం.. రైతులకు శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. రైస్మిల్లర్ నిర్వాకంతో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సుమారు 500 మంది రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి.
రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుటికీ చాలా మంది రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే ధాన్యం తేమ లేకుండా