ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైస్ మిల్లర్స్, సర్కారు మధ్య పంచాయితీ తెగడం లేదు. సమస్యల పరిష్కారానికి మిల్లర్లు పట్టుపడుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోలులో
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామనుకునే సరికి గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పట్టించుకోవాల్సిన అధికారులు పత్తా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దాంతో రైస�
సీజన్లకు సీజన్లు గడిచిపోతున్నాయి. కానీ.. రంగారెడ్డి జిల్లాలో మిల్లర్ల నుంచి కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) మాత్రం వెనక్కి రావడంలేదు. సీఎంఆర్ ఇవ్వడంలో మిల్లర్లు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ప్రభ�
ముగ్గురు మంత్రులు వచ్చా రు.. కాసేపు ముచ్చట్లాడి వెళ్లిపాయారు. ఎజెండాలోని ఒక్క అంశంపైనా చర్చ జరగలేదు. ఏ ఒక్క సమస్యపైనా స్పష్టత ఇ వ్వలేదు. ఊరించి, ఉసూరుమనిపించా రు..
కరీంనగర్ మిల్లర్స్ అసోసియేషన్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు సంచలనం రేపగా, వివిధ కారణాలు చూపుతూ మిల్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడడం, అధికారులకు పెద
అధికారులకు ముడుపుల పేరుతో మిల్లర్స్ యాజమాన్యాల నుంచి అసోసియేషన్లు వసూలు చేస్తున్న డబ్బుల్లో భారీగా గోల్మాల్ జరుగుతుందా? సంబంధిత అధికారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రూ.లక్షల్లో లెక్కలు చూపుతున్నాయా?
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనలపై బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్లో వ్యా పారులు, మిల్లర్లు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
Tirumala | తిరుమలలో భక్తుల కోసం బోర్డు నిర్ణయం మేరకు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు తయారు చేస్తామని టీటీడీ ఈవో (TTD EO) ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
సన్న ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాం డ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి మరీ అధిక ధరకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వానకాలంలో దొడ్డు ధాన్యానికి బదులుగా సన్న ధాన్యాన్ని సా�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20
మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం అధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనితో కలిసి మంగళవారం ప్రారంభించా