కరీంనగర్ డెయిరీ జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) ప్రాజెక్టుకు ఎంపిక కావడం అభిందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు పాల వ్యాపారులు కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ పాలతో ప్రజలకు తీవ్ర అనారోగ్యం కలుగుతుందని తెలిసినా అవి ఏ మాత్రం పట్టనట్లు తమ పని చేసుక
ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రొటీన్ సప్లిమెంట్ల మీద ఆధారపడక పోవడమే మంచిది. ఆహారం ద్వారా ప్రొటీన్ అందేలా చూసుకోవాలి. భోజనంలో మనకు సరిపడా ప్రొటీన్ దొరుకుతుంది. అయితే ఈ విషయంలో శాకా
హారులు, మాంసాహారుల మధ్�
నిర్మల్ జిల్లా కడెం మండలకేంద్రంలో 2011లో ప్రారంభమైన పాలశీతలీకరణ కేంద్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నది. 3 వేల లీటర్ల సా మర్థ్యం కలిగిన ఈ పాల కేంద్రం తొలుత 200 లీటర్లతో ప్రారంభమై,
దాయాది దేశం పాకిస్థాన్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువులు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. మనకు నిత్యం ఉపయోగపడే పాల నుంచి.. చికెన్ వరకు అన్ని ధ
జిల్లాలో కల్తీ పాల తయారీ, అమ్మకాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం ఉక్కుపాదం మోపింది. ఇటీవల భువనగిరి మండలం తిమ్మాపురంలో వెలుగుచూసిన ఘటనతో అప్రమత్తమై ప్రత్యేక దృష్టి సారించింది.
అమ్మే గెలిచింది. ఐదు రోజుల నిరీక్షణ ఫలించింది. ఏడాది వయస్సున్న చంటిపాపకు పాలిచ్చేందుకు అనుమతించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ గేట్ ఎదుట పడిగాపులు
పాలు అమ్మేవాళ్లు ఏ చిన్నపాటి బైక్, విక్కీ, సైకిల్పైనో ఇంటింటికీ వెళ్లి పాలు పోయడం మనం ఇప్పటి దాకా చూశాం. చాలా మంది పాలు అమ్మేందుకు ఇలాంటి వాహనాలనే వినియోగిస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం పాలు అమ్మేం�
ఒక గిన్నెలో గుడ్లు, పాలు, ఫ్రెష్క్రీమ్, దాల్చిన చెక్క, కరక్కాయ పొడి, చక్కెర, ఉప్పు, వెనిలా ఎసెన్స్ వేసి కలగలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి.
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి