ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
Milk | సోయా, బాదం, ఓట్స్, బియ్యం, కొబ్బరి, బఠానీ.. తదితర పదార్థాల నుంచి కూడా పాలు తయారు చేస్తున్నారు. మార్కెట్ కూడా బాగానే ఉంది. గతంతో పోలిస్తే నాన్ డెయిరీ ఉత్పత్తుల గిరాకీ 54 శాతం పెరిగిందని అంచనా. వివిధ ఆహార పద�
Cowpea | చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (CSA) శాస్త్రవేత్తలు సోయా పాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సీమా సోంకర్ అలసందల (cowp
దాణాపైనా జీఎస్టీ వడ్డన పాడి రంగంపై పగపట్టిన మోదీ మండిపడుతున్న రైతులు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలతో పాడి రంగం కుదేలవుతున్నది. పాలు, పాల పదార్థాలపై �
పాలు, పాల ఉత్పత్తులపైనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించింది. ఇంతవరకు పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు. వాటిపై 5-12 శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాల ఉత్పత్తిలో విన
పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడ�
Naya Mall | బుజ్జి పాపాయి కోసం.. చిన్నపిల్లలతో ప్రయాణం అంటే మాటలు కాదు. వాళ్లకు పాలు కలపాలన్నా వేడినీళ్లు కావాల్సిందే. ఎంత ఫ్లాస్క్లో పోసినా ఒకటి, రెండుసార్లకంటే ఎక్కువ రావు. ఆ ఇబ్బంది లేకుండా.. బుజ్జి పాపాయి బొజ�
కోట్లాదిమంది పేదలను మోదీ ‘పన్ను’పోటు పొడిచారు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదు