ఇంట్లో పిల్లలకు ఏ పాలు తాగించాలి? చిక్కటి పాలు తాగించాలా? నీళ్లు కలిపిన పల్చటి పాలు తాగించాలా? ఇది అందరు తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న. దీనిపై మనిషికోరకంగా చెబుతుంటారు. అయితే, ఇప్పుడు ఈ �
కొన్ని రకాల ఆహార పదార్థాలు విరుద్ధ లక్షణాలను కలిగి ఉంటాయి. కలిపి తింటే.. నెగెటివ్ ప్రభావాన్ని కలిగించవచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాదు, కొన్ని పదార్థాలను తినకూడని వేళల్లో తినడమూ మంచిది కాదని
milk | పాలను వేడి చేయడం ద్వారా అవి కల్తీ పాలా… స్వచ్ఛమైన పాలా.. అన్నది తెలుసుకోవచ్చని బెంగళూరు ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలను వేడి చేసినప్పుడు అవి ఆవిరయ్యే విధానాన్ని బట్టి ఎంత మేర నీళ్లు/యూరియా �
రఘునాథపాలెం : ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో డబుల్బెడ్రూం ఇండ్లు పొందిన నిరుపేద లబ్దిదారులు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టేకులపల్లిలోని డబుల్బెడ్రూం ప్రా�
మూడున్నరేండ్లలో 58 లక్షల పశువులకు చూడి 19.3 లక్షల మేలురకపు దూడలు జననం తెలంగాణ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఏఐ కార్యక్రమం విజయంలో గోపాల మిత్రుల కృషి హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పశువ�
కరువు నేలలో క్షీర విప్లవం రోజూ 2 వేల లీటర్ల పాల ఉత్పత్తి పాడిలో ఆదర్శంగా కొలనుపాక రాష్ట్రంలో అగ్రగామి అలేరు నియోజకవర్గం ‘కవ్వమాడినచోట కరువు ఉండదు’ అంటారు. ‘నూటొక్క కుంటలు.. కోటొక్క లింగాలు’ అని గొప్పగా చె
మణుగూరు : భూమి కోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మణుగూరులో
చింతకాని : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభ�
రూ.930 కోట్లతో లక్ష బర్రెల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం ఇప్పటికే లబ్ధిదారులకు 17 వేల బర్రెల పంపిణీ పూర్తి రైతులకు అదనపు ఆదాయాన్ని కల్పించడమే లక్ష్యం హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, పారిశ్రామి�
10 కోట్ల లీటర్ల పాలు రవాణా | ‘దూద్ దురంతో’ ప్రత్యేక రైలు ద్వారా దక్షిణ మధ్య రైల్వే రేణిగుంట నుంచి 10 కోట్ల లీటర్ల పాలను దేశ రాజధాని దిల్లీకి పంపినట్లు మంగళవారం రైల్వే అధికారులు ప్రకటించారు.
World Breastfeeding Week | తల్లిపాలు బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టికాహారం. బిడ్డకు తల్లి పాలు పట్టడంతో తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది.
న్యూఢిల్లీ, జూలై 26: ‘కరోనా వైరస్ సోకినప్పటికీ తల్లులు తమ శిశువులకు చనుబాలు ఇవ్వవచ్చు. మిగతా సమయాల్లో మాత్రం శిశువులను వారి నుంచి 6 అడుగుల దూరంలో ఉంచాలి’ అని ఢిల్లీ లేడీ హార్డింగె వైద్య కళాశాల ప్రసూతి విభా
ఆవులో జన్యు మార్పులు రష్యా శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం లాక్టోజ్ పడని వారికి ఈ పాలతో ప్రయోజనం న్యూఢిల్లీ, జూలై 7: కొంత మందికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆవు, గేదెల పాలు అరగవు. పాలు తాగిన తర్వాత ఇబ్బంది పడుత�
నేటి నుంచి లీటర్పై రూ.2 పెంపు న్యూఢిల్లీ, జూన్ 30: అమూల్ పాల ధరలు గురువారం నుంచి పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లీటర్ పాల ధరను రూ.2 పెంచుతున్నట్లు బుధవారం గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య ప్రకటించి�