మూడున్నరేండ్లలో 58 లక్షల పశువులకు చూడి 19.3 లక్షల మేలురకపు దూడలు జననం తెలంగాణ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఏఐ కార్యక్రమం విజయంలో గోపాల మిత్రుల కృషి హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పశువ�
కరువు నేలలో క్షీర విప్లవం రోజూ 2 వేల లీటర్ల పాల ఉత్పత్తి పాడిలో ఆదర్శంగా కొలనుపాక రాష్ట్రంలో అగ్రగామి అలేరు నియోజకవర్గం ‘కవ్వమాడినచోట కరువు ఉండదు’ అంటారు. ‘నూటొక్క కుంటలు.. కోటొక్క లింగాలు’ అని గొప్పగా చె
మణుగూరు : భూమి కోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మణుగూరులో
చింతకాని : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభ�
రూ.930 కోట్లతో లక్ష బర్రెల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం ఇప్పటికే లబ్ధిదారులకు 17 వేల బర్రెల పంపిణీ పూర్తి రైతులకు అదనపు ఆదాయాన్ని కల్పించడమే లక్ష్యం హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, పారిశ్రామి�
10 కోట్ల లీటర్ల పాలు రవాణా | ‘దూద్ దురంతో’ ప్రత్యేక రైలు ద్వారా దక్షిణ మధ్య రైల్వే రేణిగుంట నుంచి 10 కోట్ల లీటర్ల పాలను దేశ రాజధాని దిల్లీకి పంపినట్లు మంగళవారం రైల్వే అధికారులు ప్రకటించారు.
World Breastfeeding Week | తల్లిపాలు బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టికాహారం. బిడ్డకు తల్లి పాలు పట్టడంతో తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది.
న్యూఢిల్లీ, జూలై 26: ‘కరోనా వైరస్ సోకినప్పటికీ తల్లులు తమ శిశువులకు చనుబాలు ఇవ్వవచ్చు. మిగతా సమయాల్లో మాత్రం శిశువులను వారి నుంచి 6 అడుగుల దూరంలో ఉంచాలి’ అని ఢిల్లీ లేడీ హార్డింగె వైద్య కళాశాల ప్రసూతి విభా
ఆవులో జన్యు మార్పులు రష్యా శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం లాక్టోజ్ పడని వారికి ఈ పాలతో ప్రయోజనం న్యూఢిల్లీ, జూలై 7: కొంత మందికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆవు, గేదెల పాలు అరగవు. పాలు తాగిన తర్వాత ఇబ్బంది పడుత�
నేటి నుంచి లీటర్పై రూ.2 పెంపు న్యూఢిల్లీ, జూన్ 30: అమూల్ పాల ధరలు గురువారం నుంచి పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లీటర్ పాల ధరను రూ.2 పెంచుతున్నట్లు బుధవారం గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య ప్రకటించి�
న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు లీటర్కు రెండు రూపాయలు పెరిగాయి. జులై 1 నుంచి అన్ని బ్రాండ్లపై లీటర్కు రూ 2 చొప్పున పెరిగిన పాల ధరలు వర్తిస్తాయని గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్
రెండో దశ కరోనాలో ఎంతోమంది బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే పుట్టిన బిడ్డలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘తల్లిపాల బ్యాంకు’లు కొంతవరకు ఆదుకున్నా పరిస్థితి ఇబ్బందికరంగానే తయారైంది. దీ�
తిరుపతి,జూన్ 17:భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రి-కామర్స్ కంపెనీ వేకూల్ ఫుడ్స్ కు చెందిన డెయిరీ బ్రాండ్ శుద్ద తన రెండవ డెయిరీ రిటైల్ స్టోర్, శుద్ధ స్క్వేర్ను తిరుపతిలోప్రారంభించినట్టు ప్�
హైదరాబాద్ ,జూన్ 7:తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందింస్తున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స�