న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు లీటర్కు రెండు రూపాయలు పెరిగాయి. జులై 1 నుంచి అన్ని బ్రాండ్లపై లీటర్కు రూ 2 చొప్పున పెరిగిన పాల ధరలు వర్తిస్తాయని గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్
రెండో దశ కరోనాలో ఎంతోమంది బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే పుట్టిన బిడ్డలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘తల్లిపాల బ్యాంకు’లు కొంతవరకు ఆదుకున్నా పరిస్థితి ఇబ్బందికరంగానే తయారైంది. దీ�
తిరుపతి,జూన్ 17:భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రి-కామర్స్ కంపెనీ వేకూల్ ఫుడ్స్ కు చెందిన డెయిరీ బ్రాండ్ శుద్ద తన రెండవ డెయిరీ రిటైల్ స్టోర్, శుద్ధ స్క్వేర్ను తిరుపతిలోప్రారంభించినట్టు ప్�
హైదరాబాద్ ,జూన్ 7:తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందింస్తున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స�
అమృతం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే, పాలలా ఉంటుందని చెప్పేయవచ్చు. మాధుర్యానికి మాధుర్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం! పాలు ఆరోగ్యాన్ని సంరక్షించే పరిపూర్ణ పౌష్ఠికాహారం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ టీ, కాఫీ, �
కరోనా విజృంభిస్తున్న సమయంలో, లాక్ డౌన్ కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతోమందికి నేనున్నానంటూ అండగా నిలిచాడు. వేలాది మందికి సపోర్టుగా నిలిచి రియల్ హీరో అయిపోయాడు.
లక్నో : పాలు కొనేందుకువెళ్లిన బాలిక (16) పై షాపు యజమాని లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన యూపీలోని ఫిలిబిత్ జిల్లాలో వెలుగుచూసింది. బాధిత బాలిక సోదరి ఫిర్యాదు ఆధారంగా డైరీ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దూద్ దురంతో పేరుతో ఎస్సీఆర్ ప్రత్యేక రైళ్లు ఏడాదిలో రేణిగుంట నుంచి ఢిల్లీకి రికార్డుస్థాయి రవాణా హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని అధిగమించింది. ఇంతకు
పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ డీ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు పాలు తాగాలని సూచిస్తుంటారు. అయితే,
న్యూఢిల్లీ: ప్రతిరోజూ మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే తాగే టీ.. టీ తయారీకి ఉపయోగించి పాలతోపాటు ఆ టీతోపాటు తినే బిస్కట్ల ధరలు పెరగనున్నాయి. వీటితోపాటు రోజువారీ నిత్యావసర వస్తువులు, సరుకుల ధర