బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు పాల శీతలీకరణ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ప్రధాన గేటుకు బుధవారం తాళం వేసి ర�
పాల బిల్లుల కోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. జిల్లాలో వేలాది మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పాడి పరిశ్రమను ఏర్పాటు చేశారు. అలాగే, కొంతమంది ఇండ్ల వద్దే ఆవులు, గేదెలను పెంచుకుంటూ పాలను ఆయా బూ�
మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చే స్తూ శుక్రవారం రాజాపూర్ మండల కేం ద్రంలో పాడి రైతులు ఆందోళన నిర్వహించా రు. పాల బిల్లులు చెల్లించకపోవడంతో పశువుల పోషణ భారంగా మా
పెండింగ్లో ఉన్న పాలబిల్లు లు చెల్లించాలంటూ పాడి రైతులు గురువారం జడ్చర్లలోని సిగ్నల్గడ్డలో ప్రధాన రహదారిపై పాలడబ్బాలతో వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు.
రెండు నెలలుగా బకాయిలో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం కల్వకుర్తి మండలం మార్చాల గేట్ వద్ద పాడి రైతులు ధర్నా చేపట్టారు. కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై పాలు ఒలకబోసి నిరసన వ్యక్తం చ
Dairy farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులను (Milk bills) వెంటనే చెల్లించాలని పాడి రైతులు(Dairy farmers) రోడ్డెక్కారు. గురువారం నాగర్కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గేట్ వద్ద కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై ధర్న
Dairy farmers | కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి రైతులు(Dairy farmers )కన్నెర్ర చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆందోళన బాటపట్టారు. పాల బిల్లులు చెల్లించడం లేదంటూ జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్(Station Ghanpur) బస్టాండ్ వద్ద జాత�
రెండు నెలలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గు రువారం పాడి రైతులు కల్వకుర్తి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర�
పాల బిల్లులు చెల్లించడం లేదంటూ విజయ డెయిరీ పాల విక్రయదారులు మంగళవారం ఆందోళన చేపట్టారు. సిద్దిపేట డిల్లా ములుగులోని విజయ డెయిరీలో పాల ను విక్రయిస్తున్న రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజులకోసారి బ
గ్రామాల్లో వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఎంతోమంది రైతులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పాలకేంద్రాల్లో రోజూ పాలు పోసి నెల నెలా బిల్లులు తీసుకొని ఉపాధి పొందుతున్న పాడి రైతులకు రె�
పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని పాడి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లులను విడుదల చే యాలని కోరుతూ శుక్రవారం మండలంలోని బో యిన్పల్లి వద్ద కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై
ప్రభుత్వం పాలబిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మండలకేంద్రంలోని పోశమ్మ చౌరస్తాలో బుధవారం విజయ పాడి రైతులు ఆందోళన నిర్వహించారు. అదేవిధంగా రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు.